Wednesday 23 December 2015

GORU VECHANI NEERU / WARM WATER - HEALTH BENEFITS


గోరువెచ్చని నీళ్లు
తాగితే మేలే!


రోజులో
ఎన్ని
గ్లాసుల నీళ్లు
తాగితే అంత
మంచిది.
అయితే ఓ
గ్లాసు వేణ్నీళ్లు
కూడా ప్రతి
రోజూ తీసుకుంటే మరింత మంచిదంటు
న్నారు వైద్య నిపుణులు. రోజూ ఇలా చేయడం
వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది.
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని
నీళ్లు తాగుతారు. నిజానికి భోంచేశాక తాగడం
వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అరుగుదలలో
ఇబ్బందులుండవు. శరీరంలో రక్తప్రసరణ బాగుం
టుంది. మలబద్దకం సమస్య దూరమవుతుంది.
చిన్నారులకు కూడా వేణ్నీళ్లు తాగే అలవాటు
చేయడం మంచిది. చురుగ్గా ఉంటారు.
ఆ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు
రకరకాల సమస్యలు బాధిస్తాయి. గోరువెచ్చని
నీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకో
వచ్చు. చర్మ సంబంధిత
సమస్యలు తగ్గు
ముఖం పడతాయి. రోజూ మనం తీసుకునే ఈ
గ్లాసు వేణ్నీళ్లలో నాలుగైదు చుక్కల నిమ్మరసం
కలపడం వల్ల చర్మానికి కొత్త కళ వస్తుంది.
శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ
పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని
చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా
త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి
బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే
సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట
తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందు
తుంది. రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా
నిద్రపడుతుంది.

Tuesday 22 December 2015

TOMATO VANTA - AYURVEDAM



? టమాటాలను వందకూడదంటారు. నిజమేనా?
* టమాటాల్నే కాదు, సి.విటమిన్ పుష్కలంగా ఉన్న ఏ ఆహార ద్రవ్యాన్ని అధిక ఉష్ణో
గ్రత దగ్గర వండకూడదు. 50
నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ట
మధ్య వందితే వాటిలో ఉండేని
విటమిన్ మనకు దక్కుతుంది.
ఎక్కువ ఎండలో ఎక్కువసేపు
ఎండ పెట్టినా సి విటమిన్ మనకు
దక్కకుండా పోతుంది. అలాగని
గడ్డ
కట్టేంత చల్లదనంలో అంటే
డీప్ ఫ్రిజ్ఞులో పెట్టినా కూడా
విటమిన్ దక్కదని పరిశోధకులు చెప్తున్నారు.
చారు, పప్పు, కూరలాంటివి వండుకునేప్పుడు టమాటా ముక్కల్ని కుక్కరులో
ఉంచి ఉడికించటం వలన అందులోని విటమిన్ ఎగిరిపోతుంది. సి విటమిన్లకపోతే
టమోటాలో రుచి కూడా చచ్చిపోతుంది. చారు గానీ, పప్పు గానీ కూరగానీ వండుకో
వటమే అయ్యాక చివరికి దింపేప్పుడు టమాటా కలిపి కొద్దిసేపు ఉంచి దింపేస్తే
టమాటా తిన్నందువలన అసలు ప్రయోజనాలు దక్కుతాయి. అసలైన రుచి కూడా
దక్కుతుంది.
టమాటాని ఎక్కువ నీళ్లలో ఉడికించకండి. సన్న సెగన నిదానంగా
వండండి. ఓవెన్లో అధిక ఉష్ణోగ్రత దగ్గర టమోటాను వండకండి. వండిన
పదార్థాన్ని తిరిగి వేడి చేయటం (రీ హీటింగ్ గానీ తిరిగి వండటం (ఈ
కుకింగ్ గానీ చేయకండి. టమాటాలను ఎక్కువగా కొని ఫ్రిజ్రుల్లో
పెట్టుకోవడం మంచిది కాదు. తాజాగా కొనుక్కోవటమే మంచిది. ని
విటమిన్న మనం ఎంత దక్కించుకోగలమనే దాని మీద దృష్టి పెట్టి
టమాటాలను వండుకోవాలి.

శీతాకాలంలో / చలికాలంలో ఏం తినాలి? / SHEETHAKALAM LO YEM THINALI - AYURVEDAM


శీతాకాలంలో వాతవ్యాధులు తిరగబెడుతుంటాయి.మిరియాలు,వాము,జీలకర్ర ,దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడుకోవడం మంచిది.వీటిలో ఏదైనా ఒక పొడిని ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ మోతాదులో కలిపి మరిగించి చల్లార్చి వడగట్టి ఆ నీటిని  తాగితే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.జలుబు , ఉబ్బసం లాంటి ఎలర్జీ వ్యాధులున్నవారికి, కీళ్ళవాతం ఉన్నవారికి ఈ వాంవాటర్ , జీరా వాటర్ , ధనియా వాటర్ లేదా దాల్చిన వాటర్ చాలా మేలు చేసేవిగా ఉంటాయి. ఏ - విటమిన్ కలిగిన ఆహార పదార్థాలు , చలికాలంలో వచ్చే జబ్బులు , నొప్పులను నివారిస్తాయి.ఎక్కువ చలిని ఓర్చుకోవటానికి ఏ - విటమిన్ శరీరానికి బాగా తోడ్పడుతుంది.

ములక్కాడలు , మునగాకు , మామిడి , బొప్పాయి ,ఎర్ర గుమ్మడి పండు ,చిలగడ దుంపలు , కంద,పెండలం , క్యారెట్లు ,ఆకు కూరలు, కోడి గుడ్లు ,బఠానీలు చలి కాలంలో తినదగినవిగా ఉంటాయి.పిల్లలకు మిరియాలు , బెల్లం కలిపిన పాలు తాగిస్తూ ఉండాలి.

అల్లం , ఉప్పు కలిపి నూరిన ముద్దను అన్నంలో మొదటి ముద్దగా తింటే కడుపులో జఠర అగ్ని బలంగా ఉంటుంది.వాతం పెరగకుండా కాపాడుతుంది.ఈ కాలంలో పిల్లలకు అల్లం కానీ, వాము కానీ కలిపి శనగ పిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.సంక్రాంతి వంటకాలలో వాతం చేసే అరిసెల పక్కన నువ్వు పొడి వేసిన కజ్జి కాయల్లాంటి వేడి చేసే వంటకాలను ,చిలకల్లాంటి చలవ చేసే వాటినీ చేర్చేది సమతుల్యత కోసమే.


THAVUDU THO SWEET - AYURVEDAM



12 కీళ్లవాతం వ్యాధులు రావడానికి బియ్యంలో చిట్టు తవుడు తీసేయటమే కారణం
అంటున్నారు కదా! చిట్టు, తవుడులతో ఏదైనా వంటకం చేసుకోవచ్చా?

* చేసుకోవచ్చు. అలాంటి ఆలోచన చేయటం తప్పేమీ కాదు. ఇంకొంచెం లోతుగా
ఆలోచిస్తే గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఆరికల్లాంటి ప్రత్యామ్నాయ ధాన్యాల్లో చిట్టు,
తవుడు తీసేయకుండా
పూర్తి ధాన్యాన్ని పిండి
లేదా రవ్వగా తయారు
చేసుకుంటున్నాం. కాబట్టి,
రోజువారీ అవసరానికి
సరిపడగా ఈ ప్రత్యా
మ్నాయ ధాన్యాలను
కూడా తింటూ ఉంటే,
తవుడుని కోల్పోయిన
లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఎల్లకాలం ఒకే ధాన్యం మీద ఆధారపడి పోవటం కూడా
మంచిది కాదు. అన్నంలో రాగి పిండి కలిపి చేసే సంకటిలాంటి ప్రత్యామ్నాయ వంట
కాలను తినటం కూడా అలవాటు చేసుకోవాలి. మొదట మనం తినటం మొదలెడితే,
మనల్ని చూసి ఇతరులు కూడా తింటారు. ఇతరులు తినటం చూసి మనం అనుసరిం
చటంలో గొప్పేమీ ఉండదు.
అయినా, చిట్టు, తవుడుతో ఏదైనా వంటకం గురించి అడిగారు. బాగుచేసిన తవు
డుని నేతితో కమ్మగా వేయించి బెల్లం, నెయ్యి, జీడిపప్పు, యాలకులు వగైరా వేసి సున్ని
ఉండలు కట్టుకోవచ్చు. కావాలంటే కొద్దిగా మినప్పిండి కలుపుకోవచ్చు కూడా!
ఆహారం విషయంలో ఆరోగ్యం కోసం కొత్తగా ఆలోచించాలనే మీ తపనకు
అభినందనలు.

Thursday 17 December 2015

ALLERGY KI AHARA VAIDYAM - AYURVEDAM

* దగ్గు జలుబు తుమ్ములు ఆయానంతో బాధవడుతున్హాము. ఎలెర్టీ అన్హారు. నివారణగా ఉండే ఒకటి రెండు ఆవోరాలు చెవృండీ. 

* ఎలెర్జీ వ్యాధులతో బాధపడేవారు ఆగాకరకాయలను తరచూ వండుకుని తింటూ ఉంటే శరీరంలో విషదోషాలు పోయి ఎలెర్జీ &ీవ్రత తగ్గుతుంది. 

రోజూ ప్రొద్దునే ఒక చెంచా మెంతులు నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తే కఫం అడ్డుపడటం ఆగి ఉబ్బనం ఉపశమిన్తుంది. పది తులసాకులు రెండు లేక మూడు మిరి యపు గింజలు కలిపి నమిలినా లేదా దంచి ఉండలు కట్టుకొని మింగినా ఎలెర్జీలో ఉవ శమనం ఉంటుంది. తులసాకులు, పూలు, వెన్ను గింజలు కూడా దగ్గునీ అయాసాన్నీ తగ్గిస్తాయి. వీటితో టీ కాచుకుని తాగవచ్చు. వనకొమ్మును దంచిన పొడి, మిరియాల పొడి, తులసాకులు పొడి, టీ పొడి నాలుగూ నమభాగాలుగా తీనుకుని టీ కాచుకుని తాగితే దగ్గు, జలుబు తుమ్ములు ఉబ్బసాల మీద లాగా పనిచేన్తుంది. 

AJEERTHI RAKUNDA AHARAM - AYURVEDAM

2. అజీర్తి రాకుండా చేసే మంచి ఆహారం చెప్పండి!
* ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియానీ ఆకు,
కొంది, పిప్పళ్ళు మిరియాలు..వీటన్నింటినీ సమంగా తీసుకుని mettaga దంచి ఒక చెంచా పొడి తీసుకోండి. చిన్న గ్లాసుడు బియ్యం,
అందులోనగం చాయ పెసరపప్పు తీసుకుని జావలాగా ఉడికించండి.
ఉడికిన తరువాత, ఈ చెంచాడు పొడిని కలిపి మరికాసేపు ఉడికించి,,
Dimపండి. దీన్నే అష్టగుణ మందం అంటారు. ఇది అజీర్తి రాకుండా చేసే
గొప్ప ఔషధం. రోజూ తీసుకోవచ్చు. భోజనానికి ముందు తాగితే భుక్తా
మానం రాకుండా ఉంటుంది.కొత్తిమీరని మిక్సీపట్టి ఓ గ్లాసురసంలో తగినంత ఉప్పు, మిరియాల
పొడి కలిపి, రోజు ప్రొద్దునపూట తాగుతూ ఉంటే అజీర్తిరాదు.
ఎసిడిటీ తగ్గుతుంది. గ్యాసు రాదు. ప్రతిరోజూ అల్లం, తగినంత
ఉప్పుకలిపి దంచి, అన్నంలో మొదటి ముద్దగా కలిపి, నెయ్యివేనుకుని తింటే భోజనంలో ఉండే దోషా లు లన్నీ పోతాయి. అన్నం తినాలనే కోరిక kaluguthundi.ajeerthi rakunda untundi.
Biryani aku
Ajeerthi ni ,. బియ్యంలో దోషాలు పోగొడు thundi

. తుంది. కొత్తబియ్యం, దుద్దుబియ్యం 
లాంటివి నరిపడని వారికి బిరియానీ ఆకు వేసి అన్నం వండితే ఎలాంటీ ఇబ్బందీ కల 
గకుండా ఉంటుంది. అవకాశం ఉన్న వంటకాలలో అవపిండిని చిటికెడంత కలిపి 
వండుకుంటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది. పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే పైత్యం తగ్గి అరుచిపోతుంది. అజీర్తి కలగకుండా ఉంటుంది. 

AMAEBIOSIS LO PERUGANNAM - AYURVEDAM

అమీజబయాసిస్‌లో పెరుగన్నం 

‌ అమీబియానీన్‌ బాలా యేళ్ళుగా బాధిస్తోంది ఏవి తిన్నా వదటం లేదు ఆవోరవు జాగ్రత్తలు నూచించగలరు 

* అమీలియానిన్‌ వ్యాధి ఉన్నవారు మంచినీళ్ళను బాగా పాంగులొచ్చి మరిగే టంత నరకూ కాచి చల్లార్చి తాగటం శ్రేయన్కరం. ఈ నీళ్ళలో వాముపొడిగానీ, దాళ్చి నవెక్కపొడి గాన్కీ ధనియాలపొడిగానీ, లేదా జీలకర్ర పొడిగానీ ఏదో ఒకటి తగినంత  మరిగేలా కాచి చల్తార్చి తాగితే పొట్టని సొమ్యపరున్తుంది. అమీలియాసిన్‌ వలన కన్నా ఇలా కాచిన నీళ్ళు తాగటం | 
ట్తమం.

లేత 'కూర అరటికాయ' గుజ్జుతో
పెరుగుపచ్చడి చేసుకుని రెండు పూటలా
తింటే వ్యాధి ఉపశమిస్తుంది. మారేడు
కాయ లోపలి గుజ్జునీ, వెలగపండు
లోపలి గుజ్జుని కూడా ఇలా పెరుగు పచ్చడి చేసుకొని తరచూ తినటం మంచిది. రక్తం
పాకంపట్టి తీసుకున్నా మంచిదే!

కప్పు పెరుగులో దోరగా వేయించిన మెంతులు ఒక చెంచాడు కలిపి గంటసేవ నాననిచ్చి తగినంత ఉవ్చు, వంచదార చేర్చి నమలకుండా మింగితే విరేచనాలు తగ్గులాయి. రోజుకు రెండు,మూడుసార్లుగా తీనుకోవచ్చు. కడుపులోమంట, ఎసిడిటీ కడువులోవెప్పి జాధలున్నవారు ప్రతిరోజూ రాగులు (చోళ్ళూ, తవిదెలు) మరపట్టించుకున్న పిండిని చిక్కగా జావకాచు కుని రోజూ పెరుగుతో తీనుకుంటే అమీబియాసీన్‌ త్వరగా ఉపశమి న్తుంది. కరివేపాకు వళ్ళ గుజ్ఞును తీపి కలిపి తింటే అమీలియాసిన్‌, పేగులో అల్పర్లు తగ్గుతాయి. కడువులోనుంట, ఎసిడిటీ, జిగట విరేచ నాలు ఉన్నప్పుడు బుడందోనకాయ (బుడం కాయ) ముక్కల్ని దొండకా యలాగానే తరిగి కొద్దిగా నెయ్యి వేని వేయించిన కూర తింటే ఇవన్నీ నెమ్ము దిస్తాయి. కంపల మీద పెరుగుతూ ఉండే తీగ ఇది. లేతకాయ cheduga ఉంటుంది. ముదురుకాయ పుల్లపుల్లగా ఉంటుంది. రెండూ తినదగినవే! రాత్రి వండిన అన్నం ఒక చిన్న గిన్నెలోకి తీనుకుని, అది మునిగే వరకూ పాలు పోని మజ్జిగ చుక్కలు వేస్తే ఉదయాన్నే అ అన్నం కూడా పెరుగులా తోడుకుం టుంది. ఈ తోడన్నంలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, శొంరి పొడి కలిపి నంజు కుంటూ తింటే అమీబియాసిన్‌ అదుపులోకి వన్తుంది. ఉదయం 7 గంటల లోవుగానే తినేయండి. ఇలా కుదరకపోతే రా(త్రి వండిన అన్నంలో మజ్జిగపోని తెల్లవార్లూ నాన నిచ్చి ఉదయాన్నే తినవచ్చు. అమీలియాసీన్‌ వ్యాధిని అహారపు జాగ్రత్తలు పాటించ కుండా కేవలం మందులతో తగ్గించుకో వచ్చుననుకుంటే అదీ దీర్హవ్యాధిగా మారే అన కాశం ఉంది. 

HEALTHY LIVING - ACUTE STROKES - HOW TO AVOID?



పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత

జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టుకోవద్దు
పక్షవాతం రాకుండా
ముందు జాగ్రత్త అవసరం

కిమ్స్ ఏఎస్ సెంటర్ప
ప్రారంభించిన ఎన్టీఆర్క్ష 

ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ప్రముఖ చలన
చిత్ర నటుడు నందమూరి తారక రామారావు(జూని
యర్ ఎన్టీఆర్) అన్నారు. పనుల్లో పడి జీవితాన్ని ఒత్తి
డిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలన్నారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అక్యూట్ స్ట్రోక్ సెంట
కన్ను ఆసుపత్రి ఎండీ డా॥బి.భాస్కరరావుతో కలిసి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లా
డుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్తం
వైద్యుల అమూల్య చికిత్సతో కోలుకున్నానని గుర్తుచే
శారు. అందుకే కిమ్స్ కుటుంబ సభ్యుడిగా ఈ కార్యక్ర
మంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతి
కుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేల
న్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం క్ష
వాతం కేసులు పెరుగుతున్నాయని, ఈ సమస్య
ఆకుండా ఆరోగ్యపరంగా అంతా ముందే జాగ్రత్తలు
తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. అత్యవసర సమ
యాల్లో ప్రతి ఒక్కరూ విధిగా అంబులెన్సులకు దారివ
దలాలని ఆయన పిలుపునిచ్చారు.
జీవనశైలి మార్పుతో పక్షవాతం ముప్పు
ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో
జీవనశైలితో పక్ష
వాతం(స్ట్రోక్ ముప్పు పొంచివుందని నిపుణులు పేర్కొ
న్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు 'ఈనాడు'
తో ప్రత్యేకంగా మాట్లాడారు. అసహజ ఆహారాన్ని విచ్చ
లవిడిగా తీసుకోవటం, వ్యాయామం లేకపోవడం వల్ల
ఊబకాయ సమస్య తలెత్తుతోందన్నారు. ఫలితంగా
అధిక రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్ పెరిగి పక్ష
వాతానికి దారితీస్తోందని వారు చెప్పారు. హైదరాబా
లో 20 శాతం మందిలో మధుమేహం, మరో 25-30
శాతం మందిలో అధిక రక్తపోటు సమస్య ఉందంటూ
ఆందోళన వెలిబుచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోక
పోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఇంకా వారు
ఏమన్నారంటే. (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.
- డా||మోహన్ దాస్, న్యూరాలజీ విభాగాధిపతి, కిమ్స్
3 గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి
స్ట్రోక్ వచ్చిన గంటలలోపే
రోగిని వీలైనంతలో మెరుగైన
ఆసుపత్రికి తరలిస్తే కాపాడే
వీలుంది. రక్తనాళాల్లోని అడ్డంకు
లను తొలగించడానికి వీలుం
టుంది. ఆహారంలో నూనె పదా
ర్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల
దేహంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పూడిక ఏర్ప
డుతుంది. ఇది రక్త ప్రసరణకు అడ్డుపడితే పక్షవాతా
నికి దారితీస్తుంది. పొగతాగడం, మితిమీరిన మద్య
పానం కూడా స్ట్రోక్ కు హేతువులవుతాయి.
డా॥మనస పాణిగ్రహి, న్యూరోసర్జన్
పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత
పక్షవాతం (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.బి-12 విటమిన్ తగ్గినా న్యూరో సమస్యలు
చేతికందే తిండి(జంక్ ఫుడ్)తో
సమతుల, పౌష్టికాహారం తీసుకో
వడం తగ్గుతోంది. అన్ని రకాల
విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరా
నికి అందడం లేదు. ముఖ్యంగా బి-
12 విటమిన్ లోపం కారణంగా
నరాల సమస్యలు వస్తాయి. జ్ఞాపక
శక్తి కోల్పోవడం, కంటిచూపు మందగించడం, నడకలో
ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా శరీరంలో
ఒకవైపు కుంగుబాటుకు గురికావడం జరుగుతుంది.
అలాంటపుడు తక్షణ చికిత్స అందించాలి.
- డా॥ప్రవీణ్ కుమార్, న్యూరాలజిస్టు
మహిళలు.. వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
చాలమంది మహిళలు కుటుంబ
బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం
చేస్తుంటారు.
వ్యాయామానికి
దూరంగా ఉంటున్నారు. 
ప్రమాదకరం ఎక్కువ గర్భనిరోధక
మాత్రలు వాడటం వల్ల హర్మోన్లలో
తేడా వస్తుంది. రక్తనాళాల్లో పూడిక
చేరేందుకు ఇది కారణమే. ఈ నేపధ్యంలో తగిన జాగ్ర
త్తలు తీసుకోవాలి
తరచూ తలనొప్పి, కాళ్లుచేతులు
గుంజడం, నీరసంగా అన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యు
లను సంప్రదించాలి.
- డా॥సీతా జయలక్ష్మి, కన్సల్టెంట్ న్యూరాలజిస్టు

Saturday 12 December 2015

PACHI PALA PERUGU - AWARENESS

పచ్చిపాల పెరుగు వద్దు

| పచ్చిపాలను తోడు పెట్టిన పెరుగు తింటే పేగుపూత తగ్గుతుందని
చెప్పారు. తినవచ్చునా?

* పాలను కాయకుండా
ఏరకమైన పదార్ధాలూ తయా
రుచేయకూడదు. పచ్చిపా
లలో హానికర సూక్ష్మజీవు
లుంటాయి. బాగా కాగిన
పాలను తోడు పెట్టిన పెరుగు
కూడా పైత్యాన్ని, కడుపులో
మంటని, పేగుపూతని తగ్గి
స్తుంది. అందుకోసం పచ్చి
పాల పెరుగే వాడవలసిన
అవసరం లేదు. పచ్చిపాల పెరుగు కఫాన్ని దగ్గు జలుబు, తుమ్ములూ ఆయా
సాల్నీ పెంచుతుంది. స్థూలకాయాన్ని కలిగిస్తుంది.
దాని జోకి పోకపోవటమే
మంచిది.

LIVER VYADHULU - AHARAM

లివరు వ్యాధులు-ఆహారం...

కామెర్ల వ్యాధి వచ్చింది. లివర్ దెబ్బతింటోందనీ, ఫుడ్ విషయంలో
జాగ్రత్తగా వుండాలన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా?

* ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో లివరు ముఖ్య పాత్ర వహిస్తుంది.
అందుని కాలేయం పైన వత్తిడి పడకుండా తేలికగా అరిగే ఆహారం తీసుకో
వాలి. మెతుకు తగలకుండా ఆహారం ఇవ్వాలనే రూలేమీ లేదు.
రోగికి ఇచ్చే
ప్రతి మెతుకూ అరిగేదిగా ఉండాలి. పాత బియ్యాన్ని వేయించి, మెత్తగా వండు
కుని తినవచ్చు.
బార్లీ, సగ్గుబియ్యం, రాగి, జావలు మంచివి. బాగా చిలికి వెన్న
తీసిన మజ్జిగ, ఎక్కువగా తాగాలి. బీర, పొట్ల, సొర, గలిజేరు, గుంటగలగర
ఆకు, కొండపిండి ఆకు, పొన్నగంటి కూర, చిర్రికూర, వీటితో పప్పు
గానీ, పొడికూరగానీ వండుకుని తినవచ్చు. మినప్పప్పు, శనగలు, బరా
ణీలు, నూనెలు, చింత
పండు, పులుసుకూ
రలు, ఆవపిండి కలి
సినవి, వేడి చేసేవి
మానాలి. చలవచేసే
వితింటే లివరు వ్యాధులను
అదుపు చేయటం తేలిక.

GASTRITIS - AHARA VAIDYAM


. తరచూ గ్యాస్ట్రయిటిన్ కారణంగా మాటిమాటికీ
ఎక్కువ మందులు వాడవలసి వస్తోంది. ఇలా తిరగటి
ట్టకుండా ఏదైనా సలహా చెస్తారా?

* గ్యాస్ట్రయిటిస్ వ్యాధి కేవలం నోటి ద్వారా మాత్రమే కదు
పులోకి ప్రవేశిస్తోంది. దొంగ ఏదారిన వస్తున్నాదో ఆ దారిని ముందు
మూసేయాలి కదా! కాబట్టి ఆహార పానీయాల విషయంలో తగిన
జాగ్రత్తలు తీసుకోండి. హోటళ్ళలోనూ అలాగే, రోడ్డు పక్కన బళ్ళ
మీదవి తినటం పూర్తిగా మానేయండి. ఇంట్లో శుచిగా వండినవి
మాత్రమే తినండి. త్రాగు నీరుస్వచ్ఛంగా ఉండాలి. వ్యక్తిగత పరిశు
భ్రత అవసరం.
పుల్లనివి, పులిసినవి, ఊరబెట్టినవి గ్యాస్ట్రయిటిస్ వ్యాధిని తీర
గబెడతాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ ఈ వ్యాధిని పెంచు
తాయి. తేలికగా అరికేవి
తినాలి. పాలకు బదులు మజ్జిగ
ఎక్కువగా
తీసుకోండి. పెరుగు
కన్నా చిలికిన మజ్జిగ మంచిది.
ఫ్రిజు చల్లదనం తగ్గాకే మజ్జిగ
తాగండి. ఇడ్లీ, అట్టు, పూరీ,
ఉప్మాలకు బదులు, రాత్రి
వండిన అన్నంలో పాలుపోసి
తోడు పెట్టి ఉదయాన్నే పులవక
ముందే తినటం ఉత్తమం. మజ్జి
గలో నానబెట్టి కూడా తినవచ్చు. తాలింపు పెట్టి రుచిగా చేసుకోవచ్చు. రోజూ
బార్లీ జావగానీ, సగ్గుబియ్యం జావగానీ, మరమరాలు లేదా బొరుగులతో జావ
గానీ కాచుకుని పెరుగు వేసి చిలికిన చిక్కని మజ్జిగ తాగండి. చలవ చేసే వన్నీ
ఈ వ్యాధిని తగ్గిస్తాయి. వేడి చేసేవి పెంచుతాయి. కందికట్టు లేదా పెసరకట్టు
(చింతపండు వేయని పప్పుచారు) అన్నంలో తినండి. అన్ని కూరలు తినదగినవే
పులుపు లేనివి, పులుపు కలపకుండా వండినవీ ఈ వ్యాధిని తగ్గిస్తాయి. పులుపు
కోసం దానిమ్మగింజలు, వెలగపండు, ఉసిరికాయ నల్లపచ్చడి పరిమితంగా
తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి మసాలాలు అతిగా తినటం వలన, వేపుడు కూరల
వలన, ఊరగాయల వలన ఈ వ్యాది తిరగబెడ్తోంది.

Thursday 10 December 2015

PARAGADUPUNA IVI VADDHU


క్షణం తీరికలేని జీవనశై
లిలో భాగంగా చాలా
మంది ఆరోగ్యం, తీసుకునే
ఆహారం పట్ల దృష్టి
పెట్టరు. ఎప్పుడు ఏం తీసు
కుంటున్నారన్నది పట్టిం
చుకోరు. కానీ పరగడు.
పున తీసుకునే ఆహారం,
చేసే పనుల మీద శ్రద్ధ
పెట్టడం మంచిది.
ఆలస్యంగా లేచినప్పుడూ, అలవాటులో భాగం
గానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీ
యాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశ
యంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవు
తాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు
కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివీ
బాధిస్తాయి. వీటన్నిటి కంటే మంచినీళ్లు తాగడం
మొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓపదినిమిషాల
తరవాత వీటిని తీసుకోవాలి.
పుల్లని పదార్థాల వల్లా ఉదయం పూట జీర్ణ
వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా
టొమాటోలను పరగడుపున తీసుకోకుడదు.
చాలామంది టొమాటో బాత్ లేదా, టొమాటో
రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే
ముందు కాసిని పాలు తాగడమో. వేరే పదార్థ
మేదైనా తినడమో చేయాలి.
కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగం
కు వెళ్లిపోతారు. అలాకాకుండా ఓ కప్పు గ్రీన్
టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి
ముందూ ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ
లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం
వల్ల కొవ్వు త్వరగా కరగదు.
పరగడుపున అరటి పండు జోలికి వెళ్లకూ
డదు. అరటి పండులో మెగ్నీషియం
ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ
మోతాదులో అందడం మంచిది కాదంటారు.
ఆరోగ్య నిపుణులు.

Thursday 3 December 2015

SUGAR VYADHI - NALLA PACHADI - AYURVEDIC USE

 

shuగరు వ్యాధి ఉన్న వారికి నల్లపచ్చడి పెట్టవచ్చా?"

* షుగరు వ్యాధి ఉన్నవారికి ఉసిరి అమోఘమైన ఔషధం. ఆమలకి అని పిలిచే
ఉసిరికాయని తొక్కి గింజ తీసి
ఉప్పు కలిపి తాలింపు పెట్టిన
నిల్వ పచ్చడి కొద్దిగా నల్లగా
ఉంటుంది. కాబట్టి దాన్ని నల్లవు
చ్చడి అన్నారు. ఉసిరితొక్కు
పచ్చడి అని కూడా అంటారు.
రోజూ కనీసం ఒక చెంచా పచ్చ
దినైనా తినటం అవసరం. నిల్వ
పచ్చడి అయినా సాధారణంగా
కడుపులో మంటను తీసుకు
రాదు. ఊరగాయ మాదిరి తయారు చేసింది ఇబ్బంది పెడుతుంది. ఈ తేడాని
మొదట గమనించాలి. ఉసిరికాయ శరీరంలో విషదోషాలను హరించే యాంటీ
ఆక్సిడెంట్ ఔషధంగా అందరికీ తెలిసిందే! కానీ ఆయుర్వేద శాస్త్రం ఈ ఉసిరికాయ
పొదిలో ఎత్తుకు ఎత్తు మంచి పసుపును కలిపి షుగరు వ్యాధిలో శక్తి ఉత్పత్తికి,
తోడ్పడే ఒక గొప్ప ఔషధం తయారుచేసింది. దాన్ని నిశామలకి చూర్ణం అన్నారు.
రోజూ ఒక చెంచా మోతాదులో ఈ పొడిని ఏదో ఒక విధంగా కడుపులోకి తీసు
కుంటే మంచి సహాయకారి. ఉసిరి నల్లపచ్చడిలో కూడా పసుపు కలిపి కొత్తిమీర
వేసి తాలింపు పెట్టుకుని తింటే షుగరు వ్యాధికి మంచి ఔషధం వాడుతున్నట్టేనని
గమనించాలి.

FUNGUS INFECTION - AYURVEDIC SOLUTIONS



ఫంగస్ ఇన్ఫెక్షన్
తగాలంటే
* చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు
అది తగ్గడానికి గోరింటాకును మెత్తగా
నూరి ఇన్ఫెక్షన్ ఉన్న చోట రోజు రెండు
పూటలా రాయాలి. ఇలా నాలుగైదు
రోజులు చేస్తే ఇన్ఫెక్షన్ తొలగుతుంది.
+ వేపాకులను మెత్తగా నూరి ఇన్ ఫెక్షన్ ఉన్న
చోట రాత్రి పూట రాసి అలాగే దాన్ని
ఉండనివ్వాలి. మర్నాడు ఉదయం
కడిగేయాలి. ఇలా నాలుగైదు రోజులు
చేస్తే ఇన్ ఫెక్షన్ పోతుంది.
* చల్లని పదార్థాలు, పుల్లని ఆహారం.
పెరుగు వాడరాదు. ఇన్ ఫెక్షన్ ఉన్న చోట
వెచ్చని నీటితో కడిగి శుభ్రంగా తడి
లేకుండా తుడిచి వేయాలి.

SHIREESHA KASHAYAM - VEGETABLES CLEANING - AYURVEDAM



కూరగాయలపై ఉండే పెస్టిసైడ్ అవశేషాలు తొలగించే
శిరీష కషాయం
కూరగాయలను పండించడంలో రైతులు అనేక రకాల క్రిమి, తెగుళ్ళ
నివారణ మందులు వాడుతున్నారు. వాటివల్ల కాపు కూడా బాగా
ఉంటుంది. కాయలు ఏపుగా పెరుగుతాయి. కాని వాటిపై
రసాయనిక అవశేషాలు ఉండిపోయి, త్వరగా పోవు.
వాటిని ఎంతగా కడిగినప్పటికీ, రసాయనిక అవశేషాలు కొన్ని అలాగే
ఉంటాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా
దెబ్బతింటుంది. ఇలాంటి తెగుళ్ళ మందులలో ఎక్కువగా ఆర్గనో
ఫాసర (మలాథియాన్) ఉంటుంది.
కాయగూరలను ఎంతగా కడిగినప్పటికీ, ఈ కెమికల్ అవశేషాలు
పూర్తిగా పోవు. అయితే దీన్ని పూర్తిగా తొలగించే అవకాశం కూడా
ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్లోని షెకావటి
ఆయుర్వేద కాలేజిలో ఒక అధ్యయనం జరిగింది.




వాటిని శిరీష క్వాతతో ధావన (కడ
గడం) చేసి ఫలితం తెలుసుకోవడం వారి
-లక్ష్యం. మంచినీటితో ఆనపకాయను కడ
గడం, శిరీష క్వాతతో ఆనపకాయను కడగడం
వల్ల కనిపించే తేడా ఏమిటి? ఫ్రిజ్ లో ఆనప
కాయలను ఉంచినందువల్ల వాటిలోని రసాయ
నిక అవశేషాలు తొలగుతాయా? లేదా? అనే
దానిని పరిశీలించడం ముఖ్య ఉద్దేశ్యం.
పద్ధతి
పరిశోధకులు అప్పటికప్పుడు కొన్ని
ఆనపకాయలను (సొరకాయలు) తెప్పించి
వాటిని రెండుగా విభజించారు. ఒకటి
కంట్రోల్ గ్రూపు, రెండవది. ప్రయోగాత్మక

గ్రూపు రెందవగ్రూపును మళ్ళీ నటి
గ్రూపులుగా చేశారు. మొదటి గ్రూపులోని
కాయలపై మలథాన్ వేశారు. రెండో గ్రూపు
లోని కాయలను మంచినీటితో కడిగారు..
మూడో గ్రూపులోని కాయలను శిరీష క్పాతతో
ఉంచారు. దీని తర్వాత అన్ని ఆనపకాయలపై
శుభ్రం చేశారు. నాలుగో గ్రూపులోని
కాయలను నాలుగు రోజులపాటు ఫ్రీజ్ లో
రసాయనిక పరీక్షలు చేశారు.
ఫలితం
మంచినీటితో కడిగిన వాటికంటే
ఫ్రిజ్ లో ఉంచిన వాటికంటే శిరీష క్వాతతో
శుభ్రంచేసిన కాయలలోని రసాయనిక
అవశేషాలు చాలావరకు తొలగిపోయాయి.
ముగింపు
ఈ ప్రయోగాన్నిబట్టి కాయగూరలను
మంచినీటితో కాకుండా శిరీష క్వాథతో పరిశు
భ్రం చేయడం చాలా మంచిదని రుజువైంది.

PADHALALO MANTALU - AYURVEDAM

పాదాలలో
మంటలు
• గోరింటాకు ఆకులను మెత్తగా నూరి కాళ్లకు, పాదాలకు
రోజు పొద్దున్నే పూయాలి. మళ్లీ సాయంత్రం పూయాలి.
ఇలా మంటలు తగ్గే వరకు పూస్తుండాలి.
• వస ఆకులను మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని పాదాలకు,
మడిమలకు రాయాలి. పాదాలలో మంటలు తగ్గేవరకు ఇలా
చేయాలి.
• శతావరి వేర్లను తెచ్చి వాటిని మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని రోజు పొద్దున,
సాయంత్రం పాదాలకు మడిమలకు రాయాలి. ఇలా పాదాలలో మంటలు తగ్గేవరకు
చేయాలి.
• పాదాల్లో మంటలు తగ్గే వరకు నూనె పదార్థాలు, తియ్యటి పదార్థాలు, ఘాటైన
పదార్థాలను తినరాదు.

CHEVI POTU / KARNA SHOOLA - AYURVEDAM

శరీరంలో చెవి చాలా సున్నితమైన
భాగం కావడం వల్ల అనేక సమస్యలు
వస్తాయి. ఎక్కువగా చెవిలో ఇన్ఫెక్షన్
వచ్చినప్పుడు చెవిపోటు వస్తుంది. ఇది
వచ్చినప్పుడు నొప్పి చాలా ఎక్కువగా
ఉంటుంది. అయితే సాధారణంగా ఇది
చిన్న పిల్లలకు వస్తుంటుంది. ఇది
వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుంది.
కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే
వైద్యం చేయించకపోతే చెవుడు కూడా వచ్చే
అవకాశం ఉంటుంది.
ఎక్కువ సేపు నీటిలో నానడం, ఈత
కొట్టడం, దాని వల్ల చెవిలోకి నీరు పోవడం,
మనిసి
నీటిలో బాక్టీరియా ఉండి ఇన్ ఫెక్షన్ రావడం,
జలుబు, ఒత్తిడి, సరైన ఆహారాన్ని తీసుకోక
పోవడం మున్నగు వాటి వల్ల చెవిపోటు
వస్తుంది.
తులసి రసాన్ని కొద్దిగా వేడిచేసి, ఆ
రసం రెండు మూడు చుక్కలు చెవిలో
వేస్తే నొప్పి తగ్గుతుంది.
ఉల్లిగడ్డను వేయించి, దాని రసాన్ని తీసి,
ఆ రసం రెండు మూడు చుక్కలను
చేవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది.
నువ్వుల నూనెలో వెల్లుల్లి రెబ్బలను
వేసి, కాచి వడబోసి మూడు నాలుగు
చుక్కలను చెవిలో వేస్తే నొప్పి
తగ్గుతుంది. లేదా వేపాకుల రసం తీసి
రెండు చెక్కలను చెవిలో వేసినా నొప్పి
తగ్గుతుంది.


Monday 30 November 2015

DETOX CHEYADAM ANTE

డిటాక్స్ చేయడం అంటే?

శరీరానికి సంబంధించి డిటాక్సిఫి
కేషన్ అంటే క్యాలరీ లోడ్ను తగ్గించు
కోవడం. ముఖ్యంగా కొవ్వు, ఆల్కాహాల్, ప్రాసెస్ట్ పదా
ర్థాల తాలూకూ భారాన్ని తగ్గించడం.
ఈ డిటాకు ఫేడ్ డై గానో లేక వెయిట్ లాస్
టెక్నిక్ గానో ఏమాత్రం భావించకూడదు.
డిటాక్సిఫికేషన్ వెనుకగల ఆలోచన శరీరంలోకి
టాక్సిన్లు లేదా విషతుల్యాలు ప్రవేశించకుండా అడ్డు
కోవడం. కాబట్టి చెడు ఆహార అలవాట్లకు స్వస్తి చెప్పి,
కొత్త అలవాట్లు సృష్టించుకోవాలి.
ఇందుకోసం ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి
21 రోజులనుంచి 62 రోజులదాకా పట్టవచ్చు.
కాబట్టి వీటిని ఓపిగ్గా అనుసరించాలి. అంటే రెగ్యు
లక్ఆహారాన్ని పూర్తిగా మానేసి రోజు మొత్తం గ్రీన్
జ్యూస్లు తాగుతూ బ్రతికేయాలని అర్థం కాదు. సింపు
గా ఆరోగ్యవంతమైన ఆహారం తింటే చాలు.
రోజుకు మూడు భోజనాలు,ఒక స్నాక్ సరిపోతాయి.
చక్కెర పదార్థాలన్నింటినీ కట్చేసేయాలి. అలాగే ఆల్కా
హాల్, డిజర్టులూనూ, పండ్లు వీలయినంత ఎక్కువగా
తినాలి. దీనివల్ల శరీరానికి ఇతర పోషకాలతోపాటు
మంచి చక్కెరలు కూడా లభిస్తాయి.
మధ్యమధ్యలో రోజుకు కనీసం ఎనిమిదినుంచి
పదిగ్లాసుల నీరు తాగాలి. వేయించిన పదార్థాలు అవి
చిప్స్ అయినా సరేతినవద్దు. ఏది తినాలనిపించినా శరీ
రాన్ని డిటాక్సింగ్ చేస్తున్నామన్న విష
యాన్ని గుర్తుంచుకోవాలి. పప్పు,
మొలకలు, లీన్మట నుంచి ప్రొటీన్లు
అందే మాదిరి చూసుకోవాలి.
స్టీమ్ చేసిన లేదా ఉడికించిన
పదార్థాలు తినాలి. ఇక్కడ ఆహారం
తినడం మానేయమని అర్థం కాదు-
చెడు ఆహారాన్ని పూర్తిగా మానేయా
లన్నది కీలకాంశం.

BHOJANAM THARVATHA - FRUITS

భోంచేశాక ఇవి తినాలి!



భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది.
ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా!
ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న
వారు భోంచేశాక ఆపిల్ను తినడం అలవాటు చేసు
కోవాలి. ఫలితంగా ఆ
సమస్యలన్నీ దూరమవు
తాయి. భోంచేశాక పదిహేను నిమిషాల తరవాత
దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగి తీసు
కుంటే ఇంకా మంచిది.
అరటిపండ్లు: ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం
తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం
తేలిగ్గా జీర్ణం అవుతుంది.
బొప్పాయి: కొందర్ని అజీర్తి సమస్య బాగా
ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి
పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి
పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి
అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనా
రోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు
బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
అనాస: ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా
తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే
బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
అంజీరా: గుప్పెడు అంజీరాలో పదిహేను
గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్ర
పరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా
సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని
తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.


Friday 27 November 2015

SHADRASOPETHA PULIHORA - AYURVEDAM

షడ్రసోపేతంగా పులిహోర

పులిహోర తింటే ఆల్బర్లు రావా?

* పులిహోర మన ప్రాచీన ఆహార పదార్థం. ఉగాది పచ్చడిలాగానే, తెలుగు
ప్రజలు పులిహోరను కూడా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదూరుచుల సమ్మేళనంగా తయారు
చేస్తారు. ఉప్పు, కారం, చింత
పండు రసాలతో పాటు బెల్లం
(లేదా పటిక బెల్లం), ఒక
చెంచా ఆవపిండి, ఒక
చెంచా మెంతి పిండి వీటిని
కూడా కలిపితేనే ఆరు
రుచుల పులిహోర ఆరోగ్య
దాయకంగా ఉంటుంది. పులుపు పరిమితంగా వేస్తే ఉప్పు
ర్ణచందు కారాలూ కూడా తక్కువే పడతాయి. ఎంత పులిస్తే అంత ఘన
మైన పులిహోర కావచ్చు గానీ తిని తట్టుకోగలగాలి!

SWARNAPRASANA / BANGARAM - AYURVEDAM

స్వర్ణప్రాశన

బంగారాన్ని తినవచ్చా ? ఉంటే లాభం ఏముందు

- ఔషధాలు కొన్ని ప్రత్యక్షంగానూ, కొన్ని పరోక్షంగానూ
పనిచేస్తాయి. కానీ, బంగారం ఈ రెండింటికీ భిన్నంగా, వివిధ
మైన కసాయన చర్యలోనూ పాల్గొనకుండా స్పర్శా మాత్రంగానే
ఔషధ ప్రయోజనాలనిస్తుంది. ఆధునిక పరిభాషలో దీన్ని కెటలిస్టు (ఉత్తే
తకం) అంటారు. మేలిమి బంగారానికే ఈ గుణం ఉంటుంది. అది చంటి
పెద్దల నుండి వయోవృద్ధుల దాకా అందరికీ ఇప్పదగిన ఔషధమే!
బంగారం కంచంలో భోజనం చేయటం, బంగారు గిన్నెలో పాయసం
తాగటం, బంగారు నగలు ధరించటం ఇవన్నీ ఆ స్వర్ణ స్పర్శాభాగ్యం
పొందడానికి, మధ్య తరగతి వారు బంగారు పాత్రలు కొనలేక వెండి
కంచంలో బంగారు పువ్వునో, చుక్కనో పెట్టించుకుంటారు.
బంగారు ఉంగరం వేళ్లతో అన్నం తినేదీ, బారసాల సమయం 
లోనూ, అన్నప్రాశన సమయంలోనూ బంగారు ఉంగరంతో
పొలనో, పరమాన్నాన్నో పట్టుకుని బిడ్డకు నాకించేది అందుకే! బంగారం రేకు తయా
రుచేయడానికి స్వచ్ఛమైన బంగారం కావాలి. తోలు అట్టల మధ్య మేలిమి బంగారం
ఉంచి, చెక్క సుత్తితో కొట్టి పల్చని రేకులా సాగదీసి స్వర్ణపత్రాలు తయారుచేస్తారు.
అంగుళం అంత స్వర్ణపత్రాన్ని ఒక ముద్ద వేడి అన్నం మీద ఉంచితే ఆ వేడికి అది కరి
గిపోతుంది. ఆ అన్నాన్ని నెయ్యి వేసుకుని తింటారు. పెద్దవాళ్లు బంగారం అన్నం తినే
తేనె, నెయ్యి వేసి రంగరించి వేలికొచ్చినంత భాగాన్ని చంటి బిడ్డలకు నాలుక మీద
రాసి వాకిస్తారు. ఇదే స్వర్ణప్రాశన ప్రక్రియ. బిడ్డ పుట్టిన నాలుగో రోజే బంగారపు
రేకుని ఇలా తినిపించాలన్నాడు వాగ్భ
టుడు. మూడో నెలలోనో, ఆరో నెలలోనో
చేస్తే మంచిదని మరికొందరి అభిప్రాయం.
పుష్యమీ నక్షత్రం రోజున బంగారంలో వైద్య
గుణాలు వృద్ధిలో ఉంటాయి. కాబట్టి, ఆ
రోజున విరేచనాలు, జ్వరం లేకుండా
చూసి ప్రొద్దున పూట స్వర్ణప్రాశన చేయా
అని ఈ గ్రంథం సూచించింది..
బంగారపు రేకుని కొద్దిగా నెయ్యి, తేనెలతో రంగరించి తినిపిస్తే పిల్లల జ్ఞాపకశక్తి,
వికసంథాగ్రాహ్యత, ఉర్ణశక్తి పెరుగి, శరీరం బలసంపన్నం అవుతుంది. ఆయుష్టు
పెరుగుతుంది. పోలియో లాంటి జబ్బులకు వాక్సినేషన్లో పనిచేస్తుంది. అలాగని
ఎప్పుడు పడితే అప్పుడు అదే పనిగా నాకించ కూడదు. మంచి ఆయుర్వేద వైద్యుని
సలహా మీద ఈ విధంగా చంటిబిడ్డలకు స్వర్ణప్రాశన చేయించవచ్చు. ఆధునిక వైద్య
శాస్త్రం బంగారాన్ని biologically inert metal" అంటుంది. ఆయుర్వేద శాస్త్రం
ఇది స్పర్మామాత్రంగా, దీర్ఘకాలం పాటు శరీరం మీద పనిచేస్తుందని చెప్తోంది. బంగా
కపు రేకుని గానీ, స్వర్ణభస్మాన్ని గానీ తీసుకున్న 24 గంటలలోపు జీర్ణకోశం లోంచి
పూర్తిగా బయటకు విసర్జించబడుతుందని రెండు వైద్య శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక
రోజు పాటు అది మన శరీరంలో ఉన్నంత మాత్రానికే అది జీవితానికి సరిపడా శక్తిని
స్తుందన్నమాట.

SHASTHROKTHA / SHADRASOPETHA BHOJANAM - AYURVEDAM

మొదటి ముద్దగా అల్లం

భములో ఏది ముందు ఏం వెనుక తినాలో ఏవైనా నియమాలు
చెప్పారా? రాత్రంగా భజన చేయబారి ఏమంటారు?

* అల్లాన్ని తగినంత సైంధవ
లవణం (దొరక్కపోతే మామూలు
ఉప్పు) కలిపి నూరిన ముద్ద ఒక
చెంచాడు తీసుకుని కొద్దిగా అన్నంలో
కలుపుకుని మొదటి ముద్దగా తినాలట..
భోజనంలో కూరల్లాంటి ఘన పదార్థా
లను ముందుగానూ, మృదువైన పప్పు,
పచ్చడి లాంటివి మధ్యలోనూ, చారూ
పులుసూ లాంటి ద్రవపదార్ధాలను చివరగానూ, ఆఖరున పెరుగు లేదా మజ్జిగతో
ముగించాలి. పాలతో తయారయిన స్వీట్లను భోజనం మధ్యలో పులుసన్నం, పెరుగా
న్నంకన్నా ముందే తినేయాలి. లడ్డూ లాంటి పాలు కలవని స్వీట్లను భోజనం ఆఖరు -
తీసుకోవచ్చు. భోజనం చివర తీపి తినాలని చెప్పారు.
వడ్డించేప్పుడు తీపితో మొదలుపెడతారు. తినేప్పుడు కూర, పప్పు, పచ్చడి
పులుసు, పెరుగు వరుసలో తినటమే మంచిది. ఆయుర్వేద శాస్త్రం సూచించిన ఈ వి.
మైన భోజన విధానాన్ని దేశంలో ఒక్క తెలుగువారు మాత్రమే పాటిస్తున్నారు. తీ-
పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ తగు పాళ్లలో ఉండేలా సు
తుల్యంగా ఆహారం ఉంటే దాన్ని షడ్రసోపేతమైన భోజనం అంటారు. వగరూ చేయి
పదార్థాలను కూడా రోజూ తినటం అవసరం.


Thursday 26 November 2015

RUDRA JADA / SABJA GINJALU - AYURVEDAM

చలవ చేసే సజ్జాగింజలు

సజ్జాగింజలు నానబెట్టి షుగరు రోగులు తీసుకోవచ్చా? లాభాలేమిటి? 

? - రుద్రజడ దీని అసలు పేరు. సబ్దా అనేది అరబ్బీ పదం. వేడి ఎక్కువగా ఉన్నవా
రికి ఈ గింజల్ని పది నిమిషాల సేపు నీళ్లలో నానించి ఇస్తే వెంటనే చలవ
చేస్తుంది. షుగరు వ్యాధిలో అరికాళ్ల మంటలు, పోట్లు ఉన్నవారికి ఈ గింజల్ని రోజూ
తాగిస్తే మంటలు ఉపశమిస్తాయి. మూత్రంలో మంట, కడుపులో మంట, అరికాళ్లు
చేతుల్లో మంట, కళ్లు మంటలు, నాలుక మీద మంట, విరేచనంలో మంట ఇలా
మంటగా ఉండటమే వేడి అంటే! సజ్జాగింజలు ఈ వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ తలనొప్పి
మీద కూడా పనిచేస్తాయి. పంచదార కలపకుండా షుగరు రోగులకూ, స్థూలకాయు
లకూ ఇవ్వొచ్చు. మజ్జిగలో కూడా నానబెట్టుకుని తాగవచ్చు. పాలలో వేసి ఉడికించి
టీలాగా కాచుకుని తాగవచ్చు. కిరాణా కొట్లలో ఇవి తేలికగా దొరికేవే!

PALLEELU / VERUSENAGA PAPPU ALLERGY - AYURVEDAM

పల్లీల ఎలెర్జీ?

2 వేరుశనగ పప్పులు వాడితే మంచిదేనా?

* వేరుశనగ గుళ్ళు, పల్లీలు, వేరు గుళ్ళు పేరుతో మన ప్రాంతాల్లో దొరికే వేరుశనగ
గుళ్ళు మనకి మధ్య యుగాల
మలిదశలో విదేశీయులు దిగు
మతి చేసిన నూనె గింజలే. నూనె
సంగతి అలా ఉంచితే వేరుశన
గలు శనగల్లాగే పైత్యం చేసే
స్వభావం కలిగి ఉంటాయి.
యాసిడ్ని పెంచి ఆకలి చంపు
తాయి.
వేరుశనగ పప్పుల్ని కొద్దిగా
నెయ్యి వేసి దోరగా వేయించుకుని
బెల్లంముక్కతో కలిపి తింటే, అజీర్తిబాధలు, కడుపునొప్పి, గ్యాసురాకుండా ఉంటా
యని మన పెద్దవాళ్ళు వేయించిన శనగగుళ్ళను తీపితో కలిపి పెడతారు. గాంధీగారు
వేరుశనగ పప్పు, బెల్లం ముక్కతోపాటు మేకపాలు కూడా తీసుకునేవారని ప్రతీతి.
ఏమైనా వేరుశనగ గుళ్ళు మనం అనుకున్నంత ఆరోగ్యకరమైనవి కావు. అలాగని
నిషేధించాల్సినవి కూడా కావు. సరదాగా అప్పుడప్పుడు వేయించిగాని, ఉడకబెట్టుకు
నిగాని, తంపట పెట్టుకునిగానీ తీసుకోవచ్చు. కొందరిలో ముఖ్యంగా పిల్లల్లో
ఉబ్బసం వ్యాధికి ఇవి కారణం అవుతాయని ఇటీవల అమెరికన్ పరిశోధకులు
గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒక ఊపిరితిత్తుల ఆసుపత్రిలో పిల్లల మీద జరి
పిన పరిశోధనలో ఈ హెచ్చరిక చేశారు. వేరుశనగపప్పు తిన్న కొంత
మందిలో ఎలెర్జీని నియంత్రించే ఇమ్యునోగ్లోబులిన్-ఇ అసాధారణంగా
పెరగడాన్ని గమనించారు. ఆ వ్యక్తులకు వేరుశనగ సరిపడదని దాని
అర్ధం. సరిపడనివారు తప్ప తక్కినవారికి వేరుశనగ విరోధం లేదు.
అయినా అవి నూనెగింజలు కాబట్టి స్థూలకాయులకు జాగ్రత్త తప్పదు.


CHILAKADA DUMPA LABHALU - AYURVEDAM

వార్ణచందు చిలకడ దుంపలు

చిలకడ దుంపల వలన లాభాలు? 

 ఆలూ దుంపల్లాగానే చిలకడ దుంపలు కూడా 17వ శతాబ్దిలో అమెరికా
నుంచి విదేశీ వ్యాపారుల ద్వారా మనకు చేరాయి. వాతం చేస్తాయని, షుగరు
పెంచుతాయనీ, మలబద్ధతని తెస్తా
యని చాలామంది వీటిని తినరు.
కానీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి
ఇవి మేలే చేస్తాయి. పైగా జీర్ణశక్తిని
పెంచుతాయి కూడా! ఆ విషయంలో
ఆలూ కన్నా ఇవే మెరుగు.
ఎర్రగా ఉండే చిలకడదుంపల్ని
పిల్లలకు తరచూ వండి పెడుతూ
ఉంటే చీటికీ మాటికీ విరేచనాలయ్యే
వ్యాధిని తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెప్తోంది. చిలకడదుంపల్లో ఉండే ఎ విట
మిన్ (బీటా కెరొటీన్) పేగుల లోపలి గోడల్ని బలసంపన్నం చేస్తుందని నిర్ధారించారు.
అందువలన పేగుల్లో ఉద్రేకం కలిగించే ఆహార పదార్థాల్నీ, బాక్టీరియా దోషాలున్న
ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు పిల్లల్లో విరేచనాలు అవకుండా ఇవి పేగుల్ని కాపా
డతాయని నిర్ధారించారు.
చిలకడదుంపల్ని ఉడికించి, తాలింపు పెట్టి పిల్లలకు సాయంకాలం పూట స్కూలు
నుంచి రాగానే పెట్టడానికి వీలుగా ఉంటాయి. క్యారట్, చిలకడదుంపలు సమానశక్తి
కలిగిన ద్రవ్యాలు, వాటిని ఎ విటమిన్ లోపం ఉన్న పిల్లలకు తగుపాళ్ళలో అందించవ
లసి ఉంది. శనగపిండి స్వీట్లు, హాట్లు పేగుల్ని పాడుచేస్తాయి. చిలకడ దుంప స్వీట్లు
పేగుల్ని బాగుచేస్తాయి.


JUNK FOOD - NOLLALO VELLALU

నోళ్ళలో వెల్లలు

జంక్ ఫుడ్స్ గురించి చెప్పండి!

చిన్నపిల్లల్లో స్థూలకాయం, ఈడు రాకుండానే రజస్వలలు
కావటం, బాల్యంలో షుగరు, బీవీ వ్యాధులు, అనేక మానసిక
ప్రవర్తనా వ్యాధులు కలగడానికి జంక్ ఫుడ్స్ తప్పకుండా కారణం
అవుతున్నాయి.
వెల్ల అంటే తెల్లరంగు. ఏరంగూ లేని తెల్లని స్వీటు కూడా ఈ వెల్ల (తెల్ల
రంగు) కలిపి తయారుచేసిందేనని స్వీట్ షాపువాళ్ళు చెప్తున్నారు. రంగుక
లిసిన ఆహారవిషాలు మాకు వద్దనవలసింది ప్రజలే. స్థూలకాయం వస్తుం
దీని ఇంట్లో పిల్లలకు నెయ్యి, నూనె, జీడిపప్పుల్లాంటివి పెట్టటం మానేసి,
రోడ్డుపక్కన ఆంక్ విషాహారాలు కొనిపెట్టడం ఒక రివాజు అయ్యింది.
సమోసాలు, మైనం లామినేషన్ చేసిన కరకరలు, రంగు
నీళ్ళు, చవకబారు బిస్కట్లు, కోక్ ఎక్కువగా కలిసిన చాక్లెట్లు,
రంగులద్దిన కేకులు, నీలిరంగు బూందీ, ఆకుపచ్చ కారప్పూన
ఇలాంటివి విషాలకిందకు తీసుకురావలసిన అవసరం ఉంది.
ఏవి జంక్ ఫుడో నిర్వచించి, అవి
విషపదార్థాలని ప్రభుత్వం స్పష్టం
చేయాలి. హానికారక జంక్ ఫుడ్స్న
విద్యాలయాల దగ్గర్లో అమ్మకుండా
నిషేధించే ఆలోచన ప్రభుత్వం
చేస్తున్నట్టు 2015 ఆగష్టు నెలాఖ
రులో ఒక ప్రకటన వెలువడింది.
స్కూలు యూనిఫారంలో ఉన్న
పిల్లలకు జంక్ ఫుడ్స్ అమ్మకూ
డదు, పెద్దలకు మాత్రమే అనే
నియమం పెడతారట. ఈ నియమం ఎంత అమలౌతుందో తెలీదు. తల్లిదండ్రులే జంక్
ఫుడ్స్ కొని, పిల్లలకిచ్చి సూళ్ళకు పంపుతున్నారు. తమ పిల్లలు వాటి బారినపడకుండా
నియంత్రించుకోవలసింది కన్నవారే కదా!


VANASPATHI / DALDA

నూనెలో చెడుకొవ్వు?

డాల్డాలాంటి వనస్పతి నూనెలు వాడవచ్చా?

* నూనెని మరింత చిక్కబరచటం కోసం వంటనూనెల్లో హైడ్రోజన్ కణా
లను చేరుస్తారు. దాంతో నూనెలోని కొవ్వు ఘనపదార్ధం (Solid
Saturated Fats) గా
మారుతుంది. కరిగే
స్వభావం ఉన్న ఈ కొవ్వు
రక్తంలో చేరి గుండె జబ్బు
లకు కారణం అవుతోంది.
చాలా ఇబ్బందులు కలిగి
స్తుంది. కరిగే స్వభావం లేని
కొవ్వుని కూడా ఇది చెడుకొవ్వు Bad Cholesterol or LDL గా మారుస్తుంది. చెడుకొ
వ్వుని పెంచే ఈ వనస్పతిని వాడటం హానికరమేనని వేరే చెప్పనవసరం
లేదు. రిఫైండ్ నూనెని కూడా అధిక ఉష్ణోగ్రత దగ్గర కాచి, వేపు
డులు వంటివి వండితే, వాటిలో వనస్పతికన్నా ఎక్కువ చెడుకొవ్వు
పేరుకుని ఉంటుందని కూడా పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి
నూనెల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.


VANKAYA VANKALU - AYURVEDAM

వంకాయ వంకలు


 వంకాయ ఎలర్జీ కలిగిస్తుందనేది నిజమేనా?

* వంకాయ నూరు శాతం భారతీయమైనది. తరతరా
లుగా మన పూర్వులు తిని ఆనందించిన ఆరోగ్యదాయకమైన
ఆహార ద్రవ్యమే! దాన్ని ద్వేషించాల్సిన పని లేదు.
సరిపడని ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు కలిగే వ్యాధి లక్ష
జాలను 'ఓరల్ ఎలెర్జీ సిండ్రోమ్' అంటారు. దీనిపైన చేసిన ఒక
సర్వేలో 10% భారతీయులకు వంకాయ సరిపడదనీ, వారిలో
14% మందికి తీవ్ర రియాక్షన్ వస్తోందని తేలింది. మన శరీర
తత్వం వలన, వాటిని వండే విధానం వలన కూడా వంకాయలు సరి
పడట్లేదని గమనించాలి. (మనుషులందరికీ వంకాయ పడద
నటం సరికాదు.) ఏ ద్రవ్యం అయినా మన శరీరానికి సరిపడ డా.జి.వి.పు
కపోవచ్చు. లేత వంకాయ పిందెలు అన్ని వ్యాధుల్లోనూ తిన
దగినవిగా ఉంటాయి. వంకాయ ముదిరితే దాన్ని పారేయండి గానీ, చెల్లబెట్టా
లని చూడకండి. వంకాయతో చింతపండు, శనగపిండి లాంటివి కలిపి
వండటం వలన నూనెలో వేసి బొగ్గుముక్కల్లా మాడ్చటం వలన కూడా అది
అపకారం చేసేదిగా మారు
తుంది. అల్లం, ధనియాలు,
జీలకర్ర, మిరియాల్లాంటి
జీర్ణశక్తిని పెంచే ద్రవ్యాలతో
వంకాయని వండుకుంటే
దాని దోషాలు చాలావరకూ
తగ్గుతాయి.
ఒక్క వంకాయ విషయం
లోనే కాదు సరిపడని ఏ కూర
గాయనైనా ఇలా సంస్కరించి సరిపడేలా చేసుకోగలగాలి. తక్కువ మోతాదుతో
మొదలు పెట్టి, క్రమేణా పెంచుకుంటూ పడని దానిని పడేలా చేసుకోవడాన్ని
డీ-సెన్సిటైజేషన్ (సాత్మీకరణం) అంటారు.
జలుబు, ఉబ్బసం లాంటి ఎలెర్జీ
వ్యాధులున్న వారు పడని వస్తువుల్ని ఇలా సాత్మీకరణం చేసుకోవటం అవసరం.

GUMMA PALU - AYURVEDAM

గుమ్మపాలు



ఇంటికొచ్చి పాలు పోసి అబ్బాయి గుమ్మపాలు తెచ్చి పెడతానంటు
న్నాడు. వాటిని తాగవచ్చా?

* గుమ్మపాలకూ పచ్చి
పాలకూ తేడా తెలిస్తేనే మీ
ప్రశ్నకు సరైన సమాధానం
వస్తుంది. గుమ్మపాలను ధార
స్థాలు అంటారు. ఎందుతున్న
ప్పుడు గిన్నెలో ధారగా వస్తున్న
పాలు వేడిగా ఉంటాయి. పితు
కుతూ ఉండగా వచ్చే గోరు
వుని పాలధారను గుమ్మపాలం
వారు. గిన్నెలోకి చేరిన మరు నిమిషంలోనే అవి పచ్చిపాలుగా మారిపో
తాయి. గేదె/అవు సొంతదార్లకు తప్ప ఇతరులకు వేడి మీద తాగటం సాధ్యం
కాదు. వాటిని తాగకపోతే మనం కోల్పోయే అమృతం కూడా ఏమీ
లేదు. పాలు కాయకుండా తాగకూడదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
టీబీ, టైఫాయిడ్, అమీబియాసిస్ లాంటి అంటువ్యాధులను తెచ్చే
సూక్ష్మజీవులు ఈ పచ్చిపాలలో ఉంటాయి. రెండు మూడు పొంగులు
వచ్చే వరకూ పాలు మరిగిస్తేగానీ ఈ బాక్టీరియా చావదు. పచ్చిపా
లను గుమ్మపాలుగా భ్రమించి కొత్త జబ్బులు తెచ్చుకోకూడదు.

RAVVA GODHUMALU - AYURVEDAM

రవ్వగోధుమలు

అమ్య గోరుములు మంచివా? ఉంది. గోరుములు
ముందూ? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది

గోధుమలనీ పిలుస్తారు. బ్రిటికం తురుమ్ అనేది దీని వృక్ష
నామం దురుమ్ అంటే లాటిన్ భాషలో గట్టిగా ఉండటం అని అర్థం.
సింది గోధుముల కన్నా రవ్వగోధుమల్లో గుటెన్ పదార్థం తక్కువగా
ఉంటుంది. ఈ గ్లుటెన్ అనేది గోధుమ పిండిని మెత్తదనాన్నిచ్చే
ప్రొటీన్ పదార్థం. అది చాలా మందికి సరిపడక పోవచ్చు. అలాంటి
వాళ్లకు గోధుమ రవ్వ ఇబ్బంది పెట్టకపోవచ్చు. తిని చూసుకోవాలి.
పిండి గోధుమల్లో కన్నా రవ్వ గోధుమల్లో కేలరీలు
తక్కువ, రవ్వ గోధుమలు ఎండి పట్టించుకుని ఆ పిండితో
రొట్టెలు, చపాతీలు చేసుకోవటం వలన, స్థూలకాయం షుగరు
వ్యాధులున్నవారికి మేలు
అట్లు, జంతికలు, మిఠాయి
తయారీకి రవ్వ గోధుమల
పిండిని లేదా రవ్వను వాడు
కుంటే మంచిది. రవ్వ గోధు
మల పిండితో రాగి పిండి గానీ,
జొన్న పిండి గానీ సమానంగా
కలిపి కాల్చిన చపాతీలు,
పుల్కాలూ రుచిగా ఉంటాయి.
తక్కువ కేలరీలను కలిగి
ఉంటాయి. అన్నం మానేని
పుల్కాలను తిన్నా ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వను కొద్దిగా నెయ్యి వేసి దోరగా
వేయించి చిక్కని జావ కాచి ఉప్పూ, మిరియాల పొడి కలిపి తయారుచేసిన పారిజ్
లేదా సూపు సురక్షితమైన ఆహార పదార్థం. గోధుమ రవ్వని అన్నంగానూ, ఉప్మా
గానూ, మినప్పిండి కలిపి ఇడ్లీ, దోసెలుగా కూడా తినవచ్చు. వ్యాధులు వచ్చిన
ప్పుడు పిండి గోధుమల కన్నా రవ్వగోధుమలకే ప్రాధాన్యత ఇవ్వండి. మొలకెత్తిన
రవ్వగోధుమ విత్తనాలు తినేవారు శనగలు, పెసలు, బొబ్బర్ల కన్నా గోధుమ మొల
కలు తినే అలవాటు చేసుకోవటం మంచిది.


Saturday 14 November 2015

PATIKA PANCHADARA - AYURVEDIC USES

పటికిపంచదార

బెల్లం మంచిదా? పటికబెల్లం మంచిదా?

* తెల్లగా అచ్చులాగా ఉండి లోపల పొరలు పొరలుగా ఉండేది పటిక పంచదార.
మన వైపున దారికేది అంత
తెల్లగా ఉండదు. దీన్ని పటిక
బెల్లం అంటారు. బెల్లం కన్నా
పటిక బెల్లం, పటిక పంచదార
శ్రేష్టంగా ఉంటాయి. వేడి, వాతం
తగ్గిస్తాయి. కడుపులో ఎసిడిటీ
వలన కలిగే ఉద్రేకం తగ్గుతుంది.
వేడి చేసినందువలన వచ్చే పొడి
దగ్గుని తగ్గిస్తుంది. ఉడుకు విరేచనాల్లో సగ్గుబియ్యం జావలో పటికి పంచదార కలిపి
తాగితే విరేచనాలు ఆగుతాయి. తీపిని అతిగా తింటే వాంతులు అవుతాయి. ఆకలి
చచ్చిపోతుంది. మలబద్ధత ఏర్పడుతుంది.


VEYINCHI VANDADAM - AYURVEDIC USES



వేయించి వండితే మేలు

 ధాన్యాన్ని వేయించి వండితే లాభం ఏమిటి?

బియ్యం, రాగులు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఉల
పలు, అలచందలు... వీటిని కొద్దిగా సెగ చూపించినట్టు వేయిస్తే
వాటిలో దాగి
ఉన్న ఆరోమా
(సుగంధం) బయటకు
వచ్చి అమిత రుచిక
రంగా ఉంటాయి.
తేలికగా వేయించి
నందు వలన గింజ
లోపల ఉండే తేమ
అవిరై పోయి, తేలికగా అరిగే గుణాన్ని పొందుతాయి. కందిపప్పు,
పెసరపప్పులను దోరగా వేయించి పప్పు వండుకుంటే ఉబ్బరం
రాకుండా ఉంటుంది. బియ్యాన్ని కూడా ఇలా వేయించి వండితే చాలా తేలికగా అరు
గుతాయి. రుచికరంగా ఉంటుంది. ఒక చెంచా నెయ్యి వేసి వేయిస్తే మరీ మంచిది.
కందినున్ని పెసరసున్ని, ఉలవనున్ని ఇలాంటివి వేయించిన కారణంగా అరుగుదలను
పొందుతాయి. వేగిన మినపప్పుతో చేసిన సున్ని ఉండలకు ఆ రుచి వేపినందు వలనే
కలుగుతోంది. శరీర శ్రమ బాగా ఉన్నవారికీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికీ వేయించి
వండి పెడితే మేలు చేస్తాయి. అతి ఆకలి కారణంగా ఎప్పుడూ ఏదో ఒకటి తిననిదే
ఉండలేకపోవటం వీటి వలన తగ్గుతుంది. ప్రయాణాల్లో తినేందుకు వీలుగా
ఉంటాయి.