Thursday 3 December 2015

PADHALALO MANTALU - AYURVEDAM

పాదాలలో
మంటలు
• గోరింటాకు ఆకులను మెత్తగా నూరి కాళ్లకు, పాదాలకు
రోజు పొద్దున్నే పూయాలి. మళ్లీ సాయంత్రం పూయాలి.
ఇలా మంటలు తగ్గే వరకు పూస్తుండాలి.
• వస ఆకులను మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని పాదాలకు,
మడిమలకు రాయాలి. పాదాలలో మంటలు తగ్గేవరకు ఇలా
చేయాలి.
• శతావరి వేర్లను తెచ్చి వాటిని మెత్తగా నూరి రసాన్ని పిండి, దాన్ని రోజు పొద్దున,
సాయంత్రం పాదాలకు మడిమలకు రాయాలి. ఇలా పాదాలలో మంటలు తగ్గేవరకు
చేయాలి.
• పాదాల్లో మంటలు తగ్గే వరకు నూనె పదార్థాలు, తియ్యటి పదార్థాలు, ఘాటైన
పదార్థాలను తినరాదు.