Thursday 17 December 2015

HEALTHY LIVING - ACUTE STROKES - HOW TO AVOID?



పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత

జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టుకోవద్దు
పక్షవాతం రాకుండా
ముందు జాగ్రత్త అవసరం

కిమ్స్ ఏఎస్ సెంటర్ప
ప్రారంభించిన ఎన్టీఆర్క్ష 

ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ప్రముఖ చలన
చిత్ర నటుడు నందమూరి తారక రామారావు(జూని
యర్ ఎన్టీఆర్) అన్నారు. పనుల్లో పడి జీవితాన్ని ఒత్తి
డిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలన్నారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అక్యూట్ స్ట్రోక్ సెంట
కన్ను ఆసుపత్రి ఎండీ డా॥బి.భాస్కరరావుతో కలిసి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లా
డుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్తం
వైద్యుల అమూల్య చికిత్సతో కోలుకున్నానని గుర్తుచే
శారు. అందుకే కిమ్స్ కుటుంబ సభ్యుడిగా ఈ కార్యక్ర
మంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతి
కుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేల
న్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం క్ష
వాతం కేసులు పెరుగుతున్నాయని, ఈ సమస్య
ఆకుండా ఆరోగ్యపరంగా అంతా ముందే జాగ్రత్తలు
తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. అత్యవసర సమ
యాల్లో ప్రతి ఒక్కరూ విధిగా అంబులెన్సులకు దారివ
దలాలని ఆయన పిలుపునిచ్చారు.
జీవనశైలి మార్పుతో పక్షవాతం ముప్పు
ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో
జీవనశైలితో పక్ష
వాతం(స్ట్రోక్ ముప్పు పొంచివుందని నిపుణులు పేర్కొ
న్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు 'ఈనాడు'
తో ప్రత్యేకంగా మాట్లాడారు. అసహజ ఆహారాన్ని విచ్చ
లవిడిగా తీసుకోవటం, వ్యాయామం లేకపోవడం వల్ల
ఊబకాయ సమస్య తలెత్తుతోందన్నారు. ఫలితంగా
అధిక రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్ పెరిగి పక్ష
వాతానికి దారితీస్తోందని వారు చెప్పారు. హైదరాబా
లో 20 శాతం మందిలో మధుమేహం, మరో 25-30
శాతం మందిలో అధిక రక్తపోటు సమస్య ఉందంటూ
ఆందోళన వెలిబుచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోక
పోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఇంకా వారు
ఏమన్నారంటే. (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.
- డా||మోహన్ దాస్, న్యూరాలజీ విభాగాధిపతి, కిమ్స్
3 గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి
స్ట్రోక్ వచ్చిన గంటలలోపే
రోగిని వీలైనంతలో మెరుగైన
ఆసుపత్రికి తరలిస్తే కాపాడే
వీలుంది. రక్తనాళాల్లోని అడ్డంకు
లను తొలగించడానికి వీలుం
టుంది. ఆహారంలో నూనె పదా
ర్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల
దేహంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పూడిక ఏర్ప
డుతుంది. ఇది రక్త ప్రసరణకు అడ్డుపడితే పక్షవాతా
నికి దారితీస్తుంది. పొగతాగడం, మితిమీరిన మద్య
పానం కూడా స్ట్రోక్ కు హేతువులవుతాయి.
డా॥మనస పాణిగ్రహి, న్యూరోసర్జన్
పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత
పక్షవాతం (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.బి-12 విటమిన్ తగ్గినా న్యూరో సమస్యలు
చేతికందే తిండి(జంక్ ఫుడ్)తో
సమతుల, పౌష్టికాహారం తీసుకో
వడం తగ్గుతోంది. అన్ని రకాల
విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరా
నికి అందడం లేదు. ముఖ్యంగా బి-
12 విటమిన్ లోపం కారణంగా
నరాల సమస్యలు వస్తాయి. జ్ఞాపక
శక్తి కోల్పోవడం, కంటిచూపు మందగించడం, నడకలో
ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా శరీరంలో
ఒకవైపు కుంగుబాటుకు గురికావడం జరుగుతుంది.
అలాంటపుడు తక్షణ చికిత్స అందించాలి.
- డా॥ప్రవీణ్ కుమార్, న్యూరాలజిస్టు
మహిళలు.. వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
చాలమంది మహిళలు కుటుంబ
బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం
చేస్తుంటారు.
వ్యాయామానికి
దూరంగా ఉంటున్నారు. 
ప్రమాదకరం ఎక్కువ గర్భనిరోధక
మాత్రలు వాడటం వల్ల హర్మోన్లలో
తేడా వస్తుంది. రక్తనాళాల్లో పూడిక
చేరేందుకు ఇది కారణమే. ఈ నేపధ్యంలో తగిన జాగ్ర
త్తలు తీసుకోవాలి
తరచూ తలనొప్పి, కాళ్లుచేతులు
గుంజడం, నీరసంగా అన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యు
లను సంప్రదించాలి.
- డా॥సీతా జయలక్ష్మి, కన్సల్టెంట్ న్యూరాలజిస్టు