Monday 14 December 2020

గర్భ ధారణ లో సౌందర్య సమస్యలు GARBHA DHARANA LO SOUNDARYA SAMASYALU.

 గర్భధారణలో కనిపించే సౌందర్య సమస్యలు

• మెలస్మా (ప్రెగ్నెన్సీ మాస్క్)

* స్ట్రెచ్ మార్క్స్ (ఉదరం, తొడలు,

చేతులమీద చారికలు)

* మొటిమలు, వేవిళ్లు

* అధిక రక్తపోటు

* వేరికోస్ వీన్స్ (కాళ్లలో సిరలు

తేలటం. మెలికలు తిరిగి

వానపాముల్లాగా ప్రముఖంగా

కనిపించటం)

• కేశాలు జిడ్డుగా తయారై అట్టలు కట్టడం

* నిపుల్స్ చిట్లడం

మెలస్మా మచ్చలు

ఆయుర్వేద ఔషధం 1

• కీరదోసకాయ రసం టేబుల్ స్పూన్

పాల మీగడ టీస్పూన్

• పసుపు టీస్పూన్

శనగపిండి టేబుల్ స్పూన్

• ముల్తాని మట్టి టేబుల్ స్పూన్

వాడాల్సిన పద్ధతి

ఒక పాత్ర తీసుకోండి.

* వీటిని అన్నిటినీ వరుసగా తీసుకోండి

* అన్నిటినీ కలిపి పేస్టులాగా చేయండి -

మంగు మచ్చలమీద పూయండి.

ఆరిన తరువాత దూదితో

తుడిచేసుకోండి.

తరువాత వేడినీళ్లతో కడిగేసుకోండి.

స్ట్రెచ్ మార్క్స్ నివారణ

ఆయుర్వేద ఔషధం 2

బాదం నూనె అరటీస్పూన్

* తేనె పావు టీస్పూన్

అరటి పండు గుజ్జు టీస్పూన్

ఆలివ్ నూనె టీస్పూన్܀


• యాపిల్ జ్యూస్ టీస్పూన్

* పాలు టీస్పూ

వాడాల్సిన పద్ధతి

ఒక పాత్రలో వీటిని వరుస

తీసుకోండి

* అన్నిటినీ బాగా కలపండి

• దీనిని స్ట్రెచ్ మార్క్స్ తయారయ్యే

భాగాల మీద (ఉదరం, పిరుదులు

రొమ్ముల మీద) ప్రయోగించండి

స్నాన చూర్ణంతో స్నానం చేయండి

స్నానం తరువాత వెంటనే బా

నూనెను రాసుకోండి

* రాత్రి పడుకునే ముందు ఆలివ్

ఆయిల్ రాసుకోండి

ఇలా ప్రతి రోజూ చర్మాన్ని లూబ్రికే

చేస్తుంటే ప్రసవం తరువాత స్ట్రెచ్ట్

మా తయారు కాకుండా ఉంటా

గర్భధారణలో మొటిమ

ఆయుర్వేద ఔషధం 

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు

• తేనె టీస్పూ

చందనం పొడి టీస్పూన్ 

వాడాల్సిన పద్ధతి

ఒక పాత్రలో ఈ రెండు పదార్థాల

తీసుకోండి

* రెంటినీ కలపండి

• పేస్టులాగా చేయండి

* దీనిని మొటిమల మీద పై పూతగా

వాడండి

* ఆరిపోయిన తరువాత నీళ్ల

కడిగేసుకోండి

దీంతో ర్యాష్ మొటిమలు తగ్గుతా


గర్భధారణలో జాగ్రత్తలు

వేపుడు కూరలు, స్వీట్లు, కొవ్వు

పదార్థాలు తగ్గించండి.

క్యాల్షియం కోసం రోజూ గ్లాసు పాలు

తాగండి.

తాజా గాలి తగిలేట్లు చూసుకోండి.

త్వరగా నిద్రపోండి.

రాత్రి పూట కండరాలు పట్టేయకుండా

ఉండటం కోసం స్నానం తరువాత

కొద్దిగా మసాజ్ చేసుకోండి,

కాళ్లలో సిరలు తేలకుండా, వేరికోస్

వీన్స్ తయారవకుండా పాదాలను

ముడిచి చాచే వ్యాయామాలు

చేయండి.

పడుకునేముందు ఒక పక్కకు తిరిగి,

ఒక కాలు ముడిచి, ఒక చెయ్యిని

దిండు కింద పెట్టుకొని పడుకోండి.

* రాత్రి పూట నిద్రపట్టకపోతే ఒక

గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి.

అలాగే రాత్రిపూట గోరువెచ్చని నీళ్లతో

స్నానం చేయండి.

చుండ్రు,చిట్లిన జుట్టుకు /CHUNDRU SAMASYA,CHITLINA JUTTU -AYURVEDIC SOLUTIONS

 నాకు ఇరవై ఎనిమిదేళ్లు. కొంతకాలంగా చు

తెల్లటి పొట్టు రాలుతోంది. ఎంత తలస్నానం

చిన్న కురుపులు కూడా వస్తున్నాయి. ప్రతి

పరిష్కారం చెప్పండి.

ఫంగల్ ఇన్ ఫెక్షన్, తల్లోని నూనె ,chundru samasyaku

 పలురకాల కారణాలుంtayi.

గ్రంధులు స్రవించడం తగ్గిపోవడం, వాతావరణంలో

మార్పులు, నురగ ఎక్కువగా వచ్చే షాంపూలు తరచూ

వాడటం, కాలుష్యం... వంటివన్నీ ఈ సమస్యకు కార

డాలు, దానికి తోడు తీసుకునే ఆహారం కూడా ఈ

సమస్యను మరింత పెంచుతుంది. చుండ్రు సమస్య

పెరిగిన కొద్దీ.. మొటిమల వంటి సమస్యలూ ఎదు

రవుతాయి. అందుకే.. ఆహారంలో మార్పులతోపాటు,

మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారంలో పులుపు, కారం వంటివి తగ్గించి.. కొవ్వు

- శాతం తక్కువగా ఉన్న పదార్థాలను ఎంచుకోవాలి.

మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అందుకోసం

పీచుశాతం ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను ఎంచు

కోవాలి.

కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో కలబంద గుజ్జు కలిపి,

మాడుకు మృదువుగా మర్దన చేస్తుండాలి. దీనివల్ల రక్త

ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చుండ్రు సమస్య -

కూడా అదుపులో ఉంటుంది. చెంచా పారిజాతం

గింజల పొడి, రెండు చెంచాలు గుజ్జుగా చేసిన మందా

రాకుల ముద్ద కలిపి తలకు పూతలా వేయాలి. రెండు

గంటలయ్యాక కుంకుడు రసంతో తలస్నానం చేస్తే

సమస్య త్వరగా తగ్గిపోతుంది.

అరకప్పు మెంతిపొడి, అరచెంచా గసగసాలు, కొద్దిగా

వేపపొడి తీసుకొని కాసిని నీళ్లతో ముద్దగా చేసి తలకు

పట్టించి రెండు గంటలయ్యాక కడిగేసుకో

వాలి. వంద గ్రాముల కొబ్బరి నూనెకు

రెట్టింపు నీళ్లు కలిపి అందులో గుప్పెడు

ఉమ్మెత్త ఆకుల్ని వేసి బాగా మరిగించాలి.

కాసేటికి ఇది సగం అవుతుంది. ఈ

తైలాన్ని రాత్రిళ్లు రాసుకొని మర్నాడు తల

స్నానం చేయాలి. నూనె రాసిన వెంటనే

చేతులు కడుక్కోవాలి. కంటికి తగలకుండా

చూసుకోవాలి.


చిట్లిన జుట్టుకు

చిట్కాలు


జుట్టు చివర్లు చీలిపోతే వాటిఎదుగుదల సరిగా ఉండదు. తెగినశిరోజాలతో తలకట్టు కూడా సరిగాకుదరదు. మరి పట్టుకుచ్చులా ఉండేకురులు సొంతం చేసుకోవాలంటే ఏంచేయాలి? కొబ్బరి, ఆలివ్ నూనె సమపార్లలో తీసుకొని వేడి చేయాలి.

గోరువెచ్చగా అయ్యాక కుదుళ్ల నుంచిచివర్ల వరకూ తలకు రాయాలి.

దాంతోపాటు మాడుకూ చక్కగామర్దన చేసి మర్నాడు షాంపూతోతలస్నానం చేయాలి. అలాగే రెండు నెలలకోసారి చిట్టిన చివర్లను కత్తిరించేస్తుండాలి.

బాగా పండిన బొప్పాయిని తీసుకొని గింజలు తొలగించాలి. వాటిని మెత్తగాచేసి అందులో తగినంత పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. దీనివల్ల కురులు చిట్లే సమస్యనియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలడం సమస్య కూడా నెమ్మదిగా అదుపులోకివస్తుంది.

నెలకోసారి కొబ్బరి పాలతో శిరోజాలను తడిపి గంటయ్యాక షాంపూతో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆముదం, ఆవనూనె సమపాళ్లలో తీసుకొనిజుట్టు చివర్లకు రాయాలి. పొడి తువాలును చుట్టి అరగంటయ్యాక స్నానం చేస్తేసరిపోతుంది. కురులు ఒత్తుగా ఏర్పడతాయి.మెత్తగా దంచాలి. ఈ ముద్దకు వందగ్రాముల కొబ్బరినూనె, దానికి మూడు రెట్లు నీళ్లు కలిపిమరిగించాలి. వంద గ్రాముల తైలం మిగిలాకదించేయాలి. ఈ తైలం తరచూ తలకురాసుకోవాలి.

ఆలివ్ లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి తలకు మర్దన చేయాలి.మర్నాడు పెరుగు, మెంతులు, నిమ్మరసంకలిపి తలకు రాసి.. గంటయ్యాక తలస్నానం చేయాలి. వెనిగర్, నీళ్లను సమపాశలో తీసుకొని తలకు రాసి.. మర్నాడుబేబీషాంపూతో స్నానం చేసినా కూడామార్పు ఉంటుంది. అలానే సీకాకాయ,పెసరపిండి తీసుకొని అందులో కాసిని


Wednesday 9 December 2020

శొంఠి / SHONTI -AYURVEDIC USES

 

శుద్ధమయిన అల్లాన్ని పాలతో ఉడికించి ఎండబెట్టినట్లయితే శొంఠి తయారవుతుంది.

ఎండిన పిమ్మట అల్లంలోని గుణాలు విచిత్రంగా మారిపోతాయి.

అల్లానికి, శొంఠికి గల తేడా, వేడి చేయుటములో ఉన్నది. శొంఠి రుచి కరమయినది.

అజీర్తి దోషాలను నిర్మూలిస్తుంది. ఆహారాన్ని శరీరానికి వంటబట్టేటట్లు చేస్తుంది. కఫాన్ని

నిలుపుదల చేస్తుంది. కంఠాన్ని శుద్ధి చేసి శ్రావ్య పరుస్తుంది. వాంతులను అరికడుతుంది.

ఆయాసం, ఉబ్బసం వ్యాధులలో అల్లం కన్నా శొంఠి శ్రేష్టమయినది. కడుపునొప్పి,

దగ్గు, ఆయాసం, గుండె జబ్బుకు శొంఠి పథ్యం.

బోదకాలు, మొలలు, కడుపుబ్బరం, పైత్యం, లివరు సంబంధిత వ్యాధులు, వాత

రోగముల కన్నింటికి శాంఠిని వాడవచ్చు.

నీళ్ళ విరేచనాలవుతున్నప్పుడు శొంఠి పొడిని తీసుకుంటే విరేచనంలో నీటి శాతాన్ని

తగ్గిస్తుంది. అందువలన శోష రాకుండా నివారించవచ్చు. కడుపులో మంటను ప్రజ్వనిల్వ

జేసి, విరేచనాలకు కారణమయిన దోషాలను ఎదుర్కుంటుంది.

ప్రేగుల లోపలి పొరను మ్యూకస్ పొర అని పిలుస్తారు. జిగట విరేచనాలలో ఈ

మ్యూకన్ పొర బయటకు వచ్చేస్తుంది. దాన్నే జిగురు పడటం అంటారు. అమీబియాసిన్

అనే జిగట విరేచనాలు తరచుగా అయ్యేటప్పుడు శొంఠిని క్రమం తప్పక ఉపయోగిస్తుంటే

అది మ్యూకస్ పొరను సంరక్షించి, ప్రేగును శిధిలం గాకుండా కాపాడుతుంది.

వాము, కరక్కాయ, శొంఠి ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్ళవాతం

తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది. అదే విధంగా ఆముదం పప్పు, శొంఠి,

పంచదార వీటిని సమపాళ్ళలో కలిపి తీసుకున్నా, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

వస 5 భాగాలు, శొంఠి, నల్ల జీలకర్ర, రెండేసి భాగాలు కలిపి బాగా నూరి మెత్తగా

పొడి చేసి, తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాతరోగులకు

కూడా ఉపశమనం కలుగుతుంది.