12, డిసెంబర్ 2015, శనివారం

PACHI PALA PERUGU - AWARENESS

పచ్చిపాల పెరుగు వద్దు

| పచ్చిపాలను తోడు పెట్టిన పెరుగు తింటే పేగుపూత తగ్గుతుందని
చెప్పారు. తినవచ్చునా?

* పాలను కాయకుండా
ఏరకమైన పదార్ధాలూ తయా
రుచేయకూడదు. పచ్చిపా
లలో హానికర సూక్ష్మజీవు
లుంటాయి. బాగా కాగిన
పాలను తోడు పెట్టిన పెరుగు
కూడా పైత్యాన్ని, కడుపులో
మంటని, పేగుపూతని తగ్గి
స్తుంది. అందుకోసం పచ్చి
పాల పెరుగే వాడవలసిన
అవసరం లేదు. పచ్చిపాల పెరుగు కఫాన్ని దగ్గు జలుబు, తుమ్ములూ ఆయా
సాల్నీ పెంచుతుంది. స్థూలకాయాన్ని కలిగిస్తుంది.
దాని జోకి పోకపోవటమే
మంచిది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...