17, డిసెంబర్ 2015, గురువారం

ALLERGY KI AHARA VAIDYAM - AYURVEDAM

* దగ్గు జలుబు తుమ్ములు ఆయానంతో బాధవడుతున్హాము. ఎలెర్టీ అన్హారు. నివారణగా ఉండే ఒకటి రెండు ఆవోరాలు చెవృండీ. 

* ఎలెర్జీ వ్యాధులతో బాధపడేవారు ఆగాకరకాయలను తరచూ వండుకుని తింటూ ఉంటే శరీరంలో విషదోషాలు పోయి ఎలెర్జీ &ీవ్రత తగ్గుతుంది. 

రోజూ ప్రొద్దునే ఒక చెంచా మెంతులు నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తే కఫం అడ్డుపడటం ఆగి ఉబ్బనం ఉపశమిన్తుంది. పది తులసాకులు రెండు లేక మూడు మిరి యపు గింజలు కలిపి నమిలినా లేదా దంచి ఉండలు కట్టుకొని మింగినా ఎలెర్జీలో ఉవ శమనం ఉంటుంది. తులసాకులు, పూలు, వెన్ను గింజలు కూడా దగ్గునీ అయాసాన్నీ తగ్గిస్తాయి. వీటితో టీ కాచుకుని తాగవచ్చు. వనకొమ్మును దంచిన పొడి, మిరియాల పొడి, తులసాకులు పొడి, టీ పొడి నాలుగూ నమభాగాలుగా తీనుకుని టీ కాచుకుని తాగితే దగ్గు, జలుబు తుమ్ములు ఉబ్బసాల మీద లాగా పనిచేన్తుంది. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...