22, డిసెంబర్ 2015, మంగళవారం

TOMATO VANTA - AYURVEDAM



? టమాటాలను వందకూడదంటారు. నిజమేనా?
* టమాటాల్నే కాదు, సి.విటమిన్ పుష్కలంగా ఉన్న ఏ ఆహార ద్రవ్యాన్ని అధిక ఉష్ణో
గ్రత దగ్గర వండకూడదు. 50
నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ట
మధ్య వందితే వాటిలో ఉండేని
విటమిన్ మనకు దక్కుతుంది.
ఎక్కువ ఎండలో ఎక్కువసేపు
ఎండ పెట్టినా సి విటమిన్ మనకు
దక్కకుండా పోతుంది. అలాగని
గడ్డ
కట్టేంత చల్లదనంలో అంటే
డీప్ ఫ్రిజ్ఞులో పెట్టినా కూడా
విటమిన్ దక్కదని పరిశోధకులు చెప్తున్నారు.
చారు, పప్పు, కూరలాంటివి వండుకునేప్పుడు టమాటా ముక్కల్ని కుక్కరులో
ఉంచి ఉడికించటం వలన అందులోని విటమిన్ ఎగిరిపోతుంది. సి విటమిన్లకపోతే
టమోటాలో రుచి కూడా చచ్చిపోతుంది. చారు గానీ, పప్పు గానీ కూరగానీ వండుకో
వటమే అయ్యాక చివరికి దింపేప్పుడు టమాటా కలిపి కొద్దిసేపు ఉంచి దింపేస్తే
టమాటా తిన్నందువలన అసలు ప్రయోజనాలు దక్కుతాయి. అసలైన రుచి కూడా
దక్కుతుంది.
టమాటాని ఎక్కువ నీళ్లలో ఉడికించకండి. సన్న సెగన నిదానంగా
వండండి. ఓవెన్లో అధిక ఉష్ణోగ్రత దగ్గర టమోటాను వండకండి. వండిన
పదార్థాన్ని తిరిగి వేడి చేయటం (రీ హీటింగ్ గానీ తిరిగి వండటం (ఈ
కుకింగ్ గానీ చేయకండి. టమాటాలను ఎక్కువగా కొని ఫ్రిజ్రుల్లో
పెట్టుకోవడం మంచిది కాదు. తాజాగా కొనుక్కోవటమే మంచిది. ని
విటమిన్న మనం ఎంత దక్కించుకోగలమనే దాని మీద దృష్టి పెట్టి
టమాటాలను వండుకోవాలి.

శీతాకాలంలో / చలికాలంలో ఏం తినాలి? / SHEETHAKALAM LO YEM THINALI - AYURVEDAM


శీతాకాలంలో వాతవ్యాధులు తిరగబెడుతుంటాయి.మిరియాలు,వాము,జీలకర్ర ,దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడుకోవడం మంచిది.వీటిలో ఏదైనా ఒక పొడిని ఒక గ్లాసు నీళ్లలో అర స్పూన్ మోతాదులో కలిపి మరిగించి చల్లార్చి వడగట్టి ఆ నీటిని  తాగితే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.జలుబు , ఉబ్బసం లాంటి ఎలర్జీ వ్యాధులున్నవారికి, కీళ్ళవాతం ఉన్నవారికి ఈ వాంవాటర్ , జీరా వాటర్ , ధనియా వాటర్ లేదా దాల్చిన వాటర్ చాలా మేలు చేసేవిగా ఉంటాయి. ఏ - విటమిన్ కలిగిన ఆహార పదార్థాలు , చలికాలంలో వచ్చే జబ్బులు , నొప్పులను నివారిస్తాయి.ఎక్కువ చలిని ఓర్చుకోవటానికి ఏ - విటమిన్ శరీరానికి బాగా తోడ్పడుతుంది.

ములక్కాడలు , మునగాకు , మామిడి , బొప్పాయి ,ఎర్ర గుమ్మడి పండు ,చిలగడ దుంపలు , కంద,పెండలం , క్యారెట్లు ,ఆకు కూరలు, కోడి గుడ్లు ,బఠానీలు చలి కాలంలో తినదగినవిగా ఉంటాయి.పిల్లలకు మిరియాలు , బెల్లం కలిపిన పాలు తాగిస్తూ ఉండాలి.

అల్లం , ఉప్పు కలిపి నూరిన ముద్దను అన్నంలో మొదటి ముద్దగా తింటే కడుపులో జఠర అగ్ని బలంగా ఉంటుంది.వాతం పెరగకుండా కాపాడుతుంది.ఈ కాలంలో పిల్లలకు అల్లం కానీ, వాము కానీ కలిపి శనగ పిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.సంక్రాంతి వంటకాలలో వాతం చేసే అరిసెల పక్కన నువ్వు పొడి వేసిన కజ్జి కాయల్లాంటి వేడి చేసే వంటకాలను ,చిలకల్లాంటి చలవ చేసే వాటినీ చేర్చేది సమతుల్యత కోసమే.


THAVUDU THO SWEET - AYURVEDAM



12 కీళ్లవాతం వ్యాధులు రావడానికి బియ్యంలో చిట్టు తవుడు తీసేయటమే కారణం
అంటున్నారు కదా! చిట్టు, తవుడులతో ఏదైనా వంటకం చేసుకోవచ్చా?

* చేసుకోవచ్చు. అలాంటి ఆలోచన చేయటం తప్పేమీ కాదు. ఇంకొంచెం లోతుగా
ఆలోచిస్తే గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఆరికల్లాంటి ప్రత్యామ్నాయ ధాన్యాల్లో చిట్టు,
తవుడు తీసేయకుండా
పూర్తి ధాన్యాన్ని పిండి
లేదా రవ్వగా తయారు
చేసుకుంటున్నాం. కాబట్టి,
రోజువారీ అవసరానికి
సరిపడగా ఈ ప్రత్యా
మ్నాయ ధాన్యాలను
కూడా తింటూ ఉంటే,
తవుడుని కోల్పోయిన
లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఎల్లకాలం ఒకే ధాన్యం మీద ఆధారపడి పోవటం కూడా
మంచిది కాదు. అన్నంలో రాగి పిండి కలిపి చేసే సంకటిలాంటి ప్రత్యామ్నాయ వంట
కాలను తినటం కూడా అలవాటు చేసుకోవాలి. మొదట మనం తినటం మొదలెడితే,
మనల్ని చూసి ఇతరులు కూడా తింటారు. ఇతరులు తినటం చూసి మనం అనుసరిం
చటంలో గొప్పేమీ ఉండదు.
అయినా, చిట్టు, తవుడుతో ఏదైనా వంటకం గురించి అడిగారు. బాగుచేసిన తవు
డుని నేతితో కమ్మగా వేయించి బెల్లం, నెయ్యి, జీడిపప్పు, యాలకులు వగైరా వేసి సున్ని
ఉండలు కట్టుకోవచ్చు. కావాలంటే కొద్దిగా మినప్పిండి కలుపుకోవచ్చు కూడా!
ఆహారం విషయంలో ఆరోగ్యం కోసం కొత్తగా ఆలోచించాలనే మీ తపనకు
అభినందనలు.

17, డిసెంబర్ 2015, గురువారం

ALLERGY KI AHARA VAIDYAM - AYURVEDAM

* దగ్గు జలుబు తుమ్ములు ఆయానంతో బాధవడుతున్హాము. ఎలెర్టీ అన్హారు. నివారణగా ఉండే ఒకటి రెండు ఆవోరాలు చెవృండీ. 

* ఎలెర్జీ వ్యాధులతో బాధపడేవారు ఆగాకరకాయలను తరచూ వండుకుని తింటూ ఉంటే శరీరంలో విషదోషాలు పోయి ఎలెర్జీ &ీవ్రత తగ్గుతుంది. 

రోజూ ప్రొద్దునే ఒక చెంచా మెంతులు నోట్లో వేసుకుని నీళ్లతో మింగేస్తే కఫం అడ్డుపడటం ఆగి ఉబ్బనం ఉపశమిన్తుంది. పది తులసాకులు రెండు లేక మూడు మిరి యపు గింజలు కలిపి నమిలినా లేదా దంచి ఉండలు కట్టుకొని మింగినా ఎలెర్జీలో ఉవ శమనం ఉంటుంది. తులసాకులు, పూలు, వెన్ను గింజలు కూడా దగ్గునీ అయాసాన్నీ తగ్గిస్తాయి. వీటితో టీ కాచుకుని తాగవచ్చు. వనకొమ్మును దంచిన పొడి, మిరియాల పొడి, తులసాకులు పొడి, టీ పొడి నాలుగూ నమభాగాలుగా తీనుకుని టీ కాచుకుని తాగితే దగ్గు, జలుబు తుమ్ములు ఉబ్బసాల మీద లాగా పనిచేన్తుంది. 

AJEERTHI RAKUNDA AHARAM - AYURVEDAM

2. అజీర్తి రాకుండా చేసే మంచి ఆహారం చెప్పండి!
* ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియానీ ఆకు,
కొంది, పిప్పళ్ళు మిరియాలు..వీటన్నింటినీ సమంగా తీసుకుని mettaga దంచి ఒక చెంచా పొడి తీసుకోండి. చిన్న గ్లాసుడు బియ్యం,
అందులోనగం చాయ పెసరపప్పు తీసుకుని జావలాగా ఉడికించండి.
ఉడికిన తరువాత, ఈ చెంచాడు పొడిని కలిపి మరికాసేపు ఉడికించి,,
Dimపండి. దీన్నే అష్టగుణ మందం అంటారు. ఇది అజీర్తి రాకుండా చేసే
గొప్ప ఔషధం. రోజూ తీసుకోవచ్చు. భోజనానికి ముందు తాగితే భుక్తా
మానం రాకుండా ఉంటుంది.కొత్తిమీరని మిక్సీపట్టి ఓ గ్లాసురసంలో తగినంత ఉప్పు, మిరియాల
పొడి కలిపి, రోజు ప్రొద్దునపూట తాగుతూ ఉంటే అజీర్తిరాదు.
ఎసిడిటీ తగ్గుతుంది. గ్యాసు రాదు. ప్రతిరోజూ అల్లం, తగినంత
ఉప్పుకలిపి దంచి, అన్నంలో మొదటి ముద్దగా కలిపి, నెయ్యివేనుకుని తింటే భోజనంలో ఉండే దోషా లు లన్నీ పోతాయి. అన్నం తినాలనే కోరిక kaluguthundi.ajeerthi rakunda untundi.
Biryani aku
Ajeerthi ni ,. బియ్యంలో దోషాలు పోగొడు thundi

. తుంది. కొత్తబియ్యం, దుద్దుబియ్యం 
లాంటివి నరిపడని వారికి బిరియానీ ఆకు వేసి అన్నం వండితే ఎలాంటీ ఇబ్బందీ కల 
గకుండా ఉంటుంది. అవకాశం ఉన్న వంటకాలలో అవపిండిని చిటికెడంత కలిపి 
వండుకుంటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది. పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే పైత్యం తగ్గి అరుచిపోతుంది. అజీర్తి కలగకుండా ఉంటుంది. 

AMAEBIOSIS LO PERUGANNAM - AYURVEDAM

అమీజబయాసిస్‌లో పెరుగన్నం 

‌ అమీబియానీన్‌ బాలా యేళ్ళుగా బాధిస్తోంది ఏవి తిన్నా వదటం లేదు ఆవోరవు జాగ్రత్తలు నూచించగలరు 

* అమీలియానిన్‌ వ్యాధి ఉన్నవారు మంచినీళ్ళను బాగా పాంగులొచ్చి మరిగే టంత నరకూ కాచి చల్లార్చి తాగటం శ్రేయన్కరం. ఈ నీళ్ళలో వాముపొడిగానీ, దాళ్చి నవెక్కపొడి గాన్కీ ధనియాలపొడిగానీ, లేదా జీలకర్ర పొడిగానీ ఏదో ఒకటి తగినంత  మరిగేలా కాచి చల్తార్చి తాగితే పొట్టని సొమ్యపరున్తుంది. అమీలియాసిన్‌ వలన కన్నా ఇలా కాచిన నీళ్ళు తాగటం | 
ట్తమం.

లేత 'కూర అరటికాయ' గుజ్జుతో
పెరుగుపచ్చడి చేసుకుని రెండు పూటలా
తింటే వ్యాధి ఉపశమిస్తుంది. మారేడు
కాయ లోపలి గుజ్జునీ, వెలగపండు
లోపలి గుజ్జుని కూడా ఇలా పెరుగు పచ్చడి చేసుకొని తరచూ తినటం మంచిది. రక్తం
పాకంపట్టి తీసుకున్నా మంచిదే!

కప్పు పెరుగులో దోరగా వేయించిన మెంతులు ఒక చెంచాడు కలిపి గంటసేవ నాననిచ్చి తగినంత ఉవ్చు, వంచదార చేర్చి నమలకుండా మింగితే విరేచనాలు తగ్గులాయి. రోజుకు రెండు,మూడుసార్లుగా తీనుకోవచ్చు. కడుపులోమంట, ఎసిడిటీ కడువులోవెప్పి జాధలున్నవారు ప్రతిరోజూ రాగులు (చోళ్ళూ, తవిదెలు) మరపట్టించుకున్న పిండిని చిక్కగా జావకాచు కుని రోజూ పెరుగుతో తీనుకుంటే అమీబియాసీన్‌ త్వరగా ఉపశమి న్తుంది. కరివేపాకు వళ్ళ గుజ్ఞును తీపి కలిపి తింటే అమీలియాసిన్‌, పేగులో అల్పర్లు తగ్గుతాయి. కడువులోనుంట, ఎసిడిటీ, జిగట విరేచ నాలు ఉన్నప్పుడు బుడందోనకాయ (బుడం కాయ) ముక్కల్ని దొండకా యలాగానే తరిగి కొద్దిగా నెయ్యి వేని వేయించిన కూర తింటే ఇవన్నీ నెమ్ము దిస్తాయి. కంపల మీద పెరుగుతూ ఉండే తీగ ఇది. లేతకాయ cheduga ఉంటుంది. ముదురుకాయ పుల్లపుల్లగా ఉంటుంది. రెండూ తినదగినవే! రాత్రి వండిన అన్నం ఒక చిన్న గిన్నెలోకి తీనుకుని, అది మునిగే వరకూ పాలు పోని మజ్జిగ చుక్కలు వేస్తే ఉదయాన్నే అ అన్నం కూడా పెరుగులా తోడుకుం టుంది. ఈ తోడన్నంలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, శొంరి పొడి కలిపి నంజు కుంటూ తింటే అమీబియాసిన్‌ అదుపులోకి వన్తుంది. ఉదయం 7 గంటల లోవుగానే తినేయండి. ఇలా కుదరకపోతే రా(త్రి వండిన అన్నంలో మజ్జిగపోని తెల్లవార్లూ నాన నిచ్చి ఉదయాన్నే తినవచ్చు. అమీలియాసీన్‌ వ్యాధిని అహారపు జాగ్రత్తలు పాటించ కుండా కేవలం మందులతో తగ్గించుకో వచ్చుననుకుంటే అదీ దీర్హవ్యాధిగా మారే అన కాశం ఉంది. 

HEALTHY LIVING - ACUTE STROKES - HOW TO AVOID?



పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత

జీవితాన్ని ఒత్తిడిలోకి నెట్టుకోవద్దు
పక్షవాతం రాకుండా
ముందు జాగ్రత్త అవసరం

కిమ్స్ ఏఎస్ సెంటర్ప
ప్రారంభించిన ఎన్టీఆర్క్ష 

ఆరోగ్యంగా జీవించడం అదృష్టమని ప్రముఖ చలన
చిత్ర నటుడు నందమూరి తారక రామారావు(జూని
యర్ ఎన్టీఆర్) అన్నారు. పనుల్లో పడి జీవితాన్ని ఒత్తి
డిమయం చేసుకోకుండా సంతోషంగా గడపాలన్నారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అక్యూట్ స్ట్రోక్ సెంట
కన్ను ఆసుపత్రి ఎండీ డా॥బి.భాస్కరరావుతో కలిసి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లా
డుతూ.. తనకు ప్రమాదం జరిగిన సందర్భంలో కిమ్స్తం
వైద్యుల అమూల్య చికిత్సతో కోలుకున్నానని గుర్తుచే
శారు. అందుకే కిమ్స్ కుటుంబ సభ్యుడిగా ఈ కార్యక్ర
మంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ప్రతి
కుటుంబంలో ఒక వైద్యుడు ఉండటం ఎంతో మేల
న్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం క్ష
వాతం కేసులు పెరుగుతున్నాయని, ఈ సమస్య
ఆకుండా ఆరోగ్యపరంగా అంతా ముందే జాగ్రత్తలు
తీసుకోవాలని ఎన్టీఆర్ సూచించారు. అత్యవసర సమ
యాల్లో ప్రతి ఒక్కరూ విధిగా అంబులెన్సులకు దారివ
దలాలని ఆయన పిలుపునిచ్చారు.
జీవనశైలి మార్పుతో పక్షవాతం ముప్పు
ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో
జీవనశైలితో పక్ష
వాతం(స్ట్రోక్ ముప్పు పొంచివుందని నిపుణులు పేర్కొ
న్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు 'ఈనాడు'
తో ప్రత్యేకంగా మాట్లాడారు. అసహజ ఆహారాన్ని విచ్చ
లవిడిగా తీసుకోవటం, వ్యాయామం లేకపోవడం వల్ల
ఊబకాయ సమస్య తలెత్తుతోందన్నారు. ఫలితంగా
అధిక రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్ పెరిగి పక్ష
వాతానికి దారితీస్తోందని వారు చెప్పారు. హైదరాబా
లో 20 శాతం మందిలో మధుమేహం, మరో 25-30
శాతం మందిలో అధిక రక్తపోటు సమస్య ఉందంటూ
ఆందోళన వెలిబుచ్చారు. తగిన జాగ్రత్తలు తీసుకోక
పోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఇంకా వారు
ఏమన్నారంటే. (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.
- డా||మోహన్ దాస్, న్యూరాలజీ విభాగాధిపతి, కిమ్స్
3 గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి
స్ట్రోక్ వచ్చిన గంటలలోపే
రోగిని వీలైనంతలో మెరుగైన
ఆసుపత్రికి తరలిస్తే కాపాడే
వీలుంది. రక్తనాళాల్లోని అడ్డంకు
లను తొలగించడానికి వీలుం
టుంది. ఆహారంలో నూనె పదా
ర్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల
దేహంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో పూడిక ఏర్ప
డుతుంది. ఇది రక్త ప్రసరణకు అడ్డుపడితే పక్షవాతా
నికి దారితీస్తుంది. పొగతాగడం, మితిమీరిన మద్య
పానం కూడా స్ట్రోక్ కు హేతువులవుతాయి.
డా॥మనస పాణిగ్రహి, న్యూరోసర్జన్
పక్షవాతం మూడో అతి పెద్ద సమస్య
కేన్సర్, గుండెపోటు తర్వాత
పక్షవాతం (స్ట్రోక్) కారణంగా
ఎక్కువ మంది కన్నుమూస్తు
న్నారు. వైకల్యానికి ఇది కారణం.
పక్షవాతం వస్తే కాళ్లు చేతులు పని
చేయకపోవడం, మాట పడిపో
వడం, చూపు మందగించడం
లాంటి సమస్యలు ఎదురవుతాయి. జీవితం దుర్భరమవు
తుంది. అందుకే జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చు
కొంటూ అధిక రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో
ఉంచుకోవాలి.బి-12 విటమిన్ తగ్గినా న్యూరో సమస్యలు
చేతికందే తిండి(జంక్ ఫుడ్)తో
సమతుల, పౌష్టికాహారం తీసుకో
వడం తగ్గుతోంది. అన్ని రకాల
విటమిన్లు, ఖనిజ లవణాలు శరీరా
నికి అందడం లేదు. ముఖ్యంగా బి-
12 విటమిన్ లోపం కారణంగా
నరాల సమస్యలు వస్తాయి. జ్ఞాపక
శక్తి కోల్పోవడం, కంటిచూపు మందగించడం, నడకలో
ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా శరీరంలో
ఒకవైపు కుంగుబాటుకు గురికావడం జరుగుతుంది.
అలాంటపుడు తక్షణ చికిత్స అందించాలి.
- డా॥ప్రవీణ్ కుమార్, న్యూరాలజిస్టు
మహిళలు.. వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
చాలమంది మహిళలు కుటుంబ
బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం
చేస్తుంటారు.
వ్యాయామానికి
దూరంగా ఉంటున్నారు. 
ప్రమాదకరం ఎక్కువ గర్భనిరోధక
మాత్రలు వాడటం వల్ల హర్మోన్లలో
తేడా వస్తుంది. రక్తనాళాల్లో పూడిక
చేరేందుకు ఇది కారణమే. ఈ నేపధ్యంలో తగిన జాగ్ర
త్తలు తీసుకోవాలి
తరచూ తలనొప్పి, కాళ్లుచేతులు
గుంజడం, నీరసంగా అన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యు
లను సంప్రదించాలి.
- డా॥సీతా జయలక్ష్మి, కన్సల్టెంట్ న్యూరాలజిస్టు

12, డిసెంబర్ 2015, శనివారం

PACHI PALA PERUGU - AWARENESS

పచ్చిపాల పెరుగు వద్దు

| పచ్చిపాలను తోడు పెట్టిన పెరుగు తింటే పేగుపూత తగ్గుతుందని
చెప్పారు. తినవచ్చునా?

* పాలను కాయకుండా
ఏరకమైన పదార్ధాలూ తయా
రుచేయకూడదు. పచ్చిపా
లలో హానికర సూక్ష్మజీవు
లుంటాయి. బాగా కాగిన
పాలను తోడు పెట్టిన పెరుగు
కూడా పైత్యాన్ని, కడుపులో
మంటని, పేగుపూతని తగ్గి
స్తుంది. అందుకోసం పచ్చి
పాల పెరుగే వాడవలసిన
అవసరం లేదు. పచ్చిపాల పెరుగు కఫాన్ని దగ్గు జలుబు, తుమ్ములూ ఆయా
సాల్నీ పెంచుతుంది. స్థూలకాయాన్ని కలిగిస్తుంది.
దాని జోకి పోకపోవటమే
మంచిది.

LIVER VYADHULU - AHARAM

లివరు వ్యాధులు-ఆహారం...

కామెర్ల వ్యాధి వచ్చింది. లివర్ దెబ్బతింటోందనీ, ఫుడ్ విషయంలో
జాగ్రత్తగా వుండాలన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా?

* ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో లివరు ముఖ్య పాత్ర వహిస్తుంది.
అందుని కాలేయం పైన వత్తిడి పడకుండా తేలికగా అరిగే ఆహారం తీసుకో
వాలి. మెతుకు తగలకుండా ఆహారం ఇవ్వాలనే రూలేమీ లేదు.
రోగికి ఇచ్చే
ప్రతి మెతుకూ అరిగేదిగా ఉండాలి. పాత బియ్యాన్ని వేయించి, మెత్తగా వండు
కుని తినవచ్చు.
బార్లీ, సగ్గుబియ్యం, రాగి, జావలు మంచివి. బాగా చిలికి వెన్న
తీసిన మజ్జిగ, ఎక్కువగా తాగాలి. బీర, పొట్ల, సొర, గలిజేరు, గుంటగలగర
ఆకు, కొండపిండి ఆకు, పొన్నగంటి కూర, చిర్రికూర, వీటితో పప్పు
గానీ, పొడికూరగానీ వండుకుని తినవచ్చు. మినప్పప్పు, శనగలు, బరా
ణీలు, నూనెలు, చింత
పండు, పులుసుకూ
రలు, ఆవపిండి కలి
సినవి, వేడి చేసేవి
మానాలి. చలవచేసే
వితింటే లివరు వ్యాధులను
అదుపు చేయటం తేలిక.

GASTRITIS - AHARA VAIDYAM


. తరచూ గ్యాస్ట్రయిటిన్ కారణంగా మాటిమాటికీ
ఎక్కువ మందులు వాడవలసి వస్తోంది. ఇలా తిరగటి
ట్టకుండా ఏదైనా సలహా చెస్తారా?

* గ్యాస్ట్రయిటిస్ వ్యాధి కేవలం నోటి ద్వారా మాత్రమే కదు
పులోకి ప్రవేశిస్తోంది. దొంగ ఏదారిన వస్తున్నాదో ఆ దారిని ముందు
మూసేయాలి కదా! కాబట్టి ఆహార పానీయాల విషయంలో తగిన
జాగ్రత్తలు తీసుకోండి. హోటళ్ళలోనూ అలాగే, రోడ్డు పక్కన బళ్ళ
మీదవి తినటం పూర్తిగా మానేయండి. ఇంట్లో శుచిగా వండినవి
మాత్రమే తినండి. త్రాగు నీరుస్వచ్ఛంగా ఉండాలి. వ్యక్తిగత పరిశు
భ్రత అవసరం.
పుల్లనివి, పులిసినవి, ఊరబెట్టినవి గ్యాస్ట్రయిటిస్ వ్యాధిని తీర
గబెడతాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ ఈ వ్యాధిని పెంచు
తాయి. తేలికగా అరికేవి
తినాలి. పాలకు బదులు మజ్జిగ
ఎక్కువగా
తీసుకోండి. పెరుగు
కన్నా చిలికిన మజ్జిగ మంచిది.
ఫ్రిజు చల్లదనం తగ్గాకే మజ్జిగ
తాగండి. ఇడ్లీ, అట్టు, పూరీ,
ఉప్మాలకు బదులు, రాత్రి
వండిన అన్నంలో పాలుపోసి
తోడు పెట్టి ఉదయాన్నే పులవక
ముందే తినటం ఉత్తమం. మజ్జి
గలో నానబెట్టి కూడా తినవచ్చు. తాలింపు పెట్టి రుచిగా చేసుకోవచ్చు. రోజూ
బార్లీ జావగానీ, సగ్గుబియ్యం జావగానీ, మరమరాలు లేదా బొరుగులతో జావ
గానీ కాచుకుని పెరుగు వేసి చిలికిన చిక్కని మజ్జిగ తాగండి. చలవ చేసే వన్నీ
ఈ వ్యాధిని తగ్గిస్తాయి. వేడి చేసేవి పెంచుతాయి. కందికట్టు లేదా పెసరకట్టు
(చింతపండు వేయని పప్పుచారు) అన్నంలో తినండి. అన్ని కూరలు తినదగినవే
పులుపు లేనివి, పులుపు కలపకుండా వండినవీ ఈ వ్యాధిని తగ్గిస్తాయి. పులుపు
కోసం దానిమ్మగింజలు, వెలగపండు, ఉసిరికాయ నల్లపచ్చడి పరిమితంగా
తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి మసాలాలు అతిగా తినటం వలన, వేపుడు కూరల
వలన, ఊరగాయల వలన ఈ వ్యాది తిరగబెడ్తోంది.

10, డిసెంబర్ 2015, గురువారం

PARAGADUPUNA IVI VADDHU


క్షణం తీరికలేని జీవనశై
లిలో భాగంగా చాలా
మంది ఆరోగ్యం, తీసుకునే
ఆహారం పట్ల దృష్టి
పెట్టరు. ఎప్పుడు ఏం తీసు
కుంటున్నారన్నది పట్టిం
చుకోరు. కానీ పరగడు.
పున తీసుకునే ఆహారం,
చేసే పనుల మీద శ్రద్ధ
పెట్టడం మంచిది.
ఆలస్యంగా లేచినప్పుడూ, అలవాటులో భాగం
గానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీ
యాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశ
యంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవు
తాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు
కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివీ
బాధిస్తాయి. వీటన్నిటి కంటే మంచినీళ్లు తాగడం
మొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓపదినిమిషాల
తరవాత వీటిని తీసుకోవాలి.
పుల్లని పదార్థాల వల్లా ఉదయం పూట జీర్ణ
వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా
టొమాటోలను పరగడుపున తీసుకోకుడదు.
చాలామంది టొమాటో బాత్ లేదా, టొమాటో
రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే
ముందు కాసిని పాలు తాగడమో. వేరే పదార్థ
మేదైనా తినడమో చేయాలి.
కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగం
కు వెళ్లిపోతారు. అలాకాకుండా ఓ కప్పు గ్రీన్
టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి
ముందూ ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ
లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం
వల్ల కొవ్వు త్వరగా కరగదు.
పరగడుపున అరటి పండు జోలికి వెళ్లకూ
డదు. అరటి పండులో మెగ్నీషియం
ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ
మోతాదులో అందడం మంచిది కాదంటారు.
ఆరోగ్య నిపుణులు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...