Saturday 28 May 2016

SUNNITHA AHARA VYAYAMALU

సున్నిత ఆహార వ్యాయామాలు
ఇ అన్నం మానేసి రన్నింగ్ చేస్తే స్థూలకాయం తగ్గి
ఎక్కువసేపు ఇంట్లోనో, ఆఫీసులోనో గడి పేకన్నా జయ
ఒకు వస్తే ఎంతో కొంత కేలరీల ఖర్చు జరుగుతుంది. కుర్చీకి
అంటుకుపోయే వృత్తి వ్యాహాల్లో ఉన్న వాళ్లు కూడా ప్రతి గంటకు
సారి పది నిమిషాలపాటు లేచి నిల్చుని, పనిచేసినా కొంత మేర క్యాల
డీలు చుపుతాయి. మైటోకాండ్రియా అనేవి శరీరంలో కణజాలానికి
శని సరహ చేసే కేంద్రాలు, శరీరానికి తగిన శ్రమను కల్పిస్తే, వీటి
సంఖ్య పెరిగి ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకునే శక్తి కలుగుతుంది. అందువ
అవ గుండెకు, మెదడుకు రక్తప్రసారం బాగా జరిగి ఆక్సిజన్ ఎక్కువగా
అందుతుంది. అలాగని, అతిగా వ్యాయామాలకు పాల్పడితే
కండరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
డా.జి.వి.పూ
స్థూలకాయం వలన కలిగే అవకారం ఒక ఎత్తయితే, దాన్ని
తగ్గించుకోవడానికి అతిగా డైటింగ్, అతిగా వ్యాయామం వలన కలిగే అవకారం
ఇంకో ఎత్తుగా ఉంటాయి. అతి వ్యాయామం కండరాల మీద సైన్స్ ని పెంచుతుంది.
అతి ఉపవాసం కండరాలకు
పోషకాలను అందకుండా
చేస్తుంది. కండరాలు బలహీన
పడి నొప్పులు పెడతాయి. మున
లితనం ముందుగానే ముంచుకు
రావటం, శరీరావయవాలలో
బలహీనతలు ఏర్పడటం, కేన్సర్
లాంటి బాధలకు ఈ 'అతి'
కారణం అవుతుంది. ఎంత
వరకూ ఆహార నియమాలు
పాటించగలరో అంతమేర నెమ్మ
దిగా అలవాటు చేస్తూ, మార్పు చేయండి. అలాగే, ఎంతమేర శరీరం శ్రమను తట్టు
కుంటుందో అంతవరకే వ్యాయామం చేయండి. క్రమేణా పెంపుచేయండి. 'అన్నప్రా
శనలో ఆవకాయ' సామెత ఇక్కడ వర్తించకూడదు. నలభైలు దాదాక పరుగులు
పెట్టటం, జమ్ములకు వెళ్ళటం, ఈతకొట్టటం, సైకిల్ తొక్కటం, ట్రెడ్ మిల్లు మీద నడ
వటం వీటిని కొత్తగా ప్రారంభించే వ్యక్తులు నిపుణుల సలహాతో క్రమేణా శరీరానికి
అలవాటు చేస్తూ ఆచరించాలి.
ఈ డైటింగులూ, వ్యాయామాలూ చాలామంది విషయంలో ఆరంభశూరత్వమే!
మూడ్డాళ్ళ ముచ్చటే! మానసికంగా శ్రమకు, కష్టానికి సిద్ధం కాకపోవడమే ఇందుకు
కారణం. డైటింగూ, వ్యాయామం మొదలు పెట్టిన నెలలో నాలుగైదు కేజీల బరువు
తగ్గుదల ఎవరికైనా కనిపిస్తుంది. అంతలోనే ఏదో అవాంతరం వస్తుంది. తిరిగి మొద
లుపెట్టడానికి బద్ధకం ఆవరిస్తుంది. ఈ లోగా తగ్గిన బరువుకు రెట్టింపు పెరుగు
తారు. మనిషి కడలిక శరీరం పైన చూపించే ప్రభావాన్ని అంచనా వేసే నిపుణుల్ని
Kinesiologists అంటారు. ఈ శాస్త్రాన్ని కైనేసియాలజీ అని పిలుస్తారు. శరీ
రాన్ని అతిగా హింసపెట్టడాన్ని 'స్ప్రింట్' అంటారు. శరీరం తట్టుకోవడాన్ని మించి
స్ప్రింట్ చేయటం వలన మామూలు ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ నిపుణులు హెచ్చ
రిస్తున్నారు. కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, తీపి, పులుపు తగ్గించి తింటే స్థూల
కాయం అదుపులోనే వుంటుంది. వరిని తగ్గించి బదులుగా గోధుమ, జొన్న, సజ్జల్ని
కొంత మేర తీసుకుంటూ ఉండండి. నెమ్మదిగా నడవటంతో ప్రారంభించి వ్యాయా
మాలను ఒక్కటొక్కటే అలవాటు చేసుకోండి. మార్పు తప్పకుండా వస్తుంది.
రాత్రికి
రాత్రే మార్పులొచ్చేయాలనే అతి ప్రయత్నం వలన అవకారం జరుగుతుంది.