Friday 29 April 2016

STHOOLA KAYANIKI AHARA CHIKITHSA


ఉపవాసాలుంటే స్థూలకాయం తగ్గిపోతుందా?
* సహజంగా మనం తీసుకొనే ఆహార పరిమాణాన్ని మన
పెట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా బరువు తగ్గాలన్నట్టు
నిరాహార దీక్షలు మొదలెడితే ప్రమాదం, జీర్ణశక్తిని పెంచుకొంటే ఆకలి
వాటు మీద ఆధారపడిన విషయం. ఆకలి వేరు, జీర్ణం కావటం వేరు.
కడుపు ఖాళీ అవగానే ఆకలి వేస్తుంది. కానీ, తిన్నది సక్రమంగా జీర్ణం
కావాలి కదా! ఎంత తిన్నారన్నది కాదు, ఏం తిన్నారన్నది ముఖ్యం. అది
స్థూలకాయానికి ఆహార చికిత్స

ఆకలిని, జీర్ణశక్తినీ దృష్టిలో పెట్టుకొని ఉపవాస నియమాలు
 అతిగా తినవలసి వస్తుందనేది ఒక భ్రమ! ఆహారాన్ని ఎక్కువ
గానే తక్కువగానే తీసుకోవటం అనేది మొదటి నుంచీ మన అల

అజీర్తిని, తద్వారా కొవ్వును పెంచేదైతే కొద్దిగా తిన్నప్పటికీ
ఎక్కువ హాని చేస్తుంది. తేలికగా అరిగే ఆహార పదార్థాన్ని కడు
పునిండా తిన్నా అపకారం చెయ్యదు. స్థూలకాయం నియంత్ర
ఇలో ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.
కడుపు నిండకుండానే బలవంతంగా అర్ధాకలితో భోజనం ముగిస్తే, ఆకలి
అలాగే ఉండి ధ్యాసంతా తిండి మీదే లగ్నం అవుతుంది. దాంతో చిరుతిళ్లు తినటం
ఎక్కువై, 'అతి భోజనం' చేసే పరిస్థితి వస్తుంది. ఆకలిని చంపుకుంటే అజీర్తి వలన
స్థూలకాయం పెరుగుతుంది.
అన్నం తినడానికి ముందు తప్పనిసరిగా
ఒకటి రెండు గ్లాసుల నీళ్ళు త్రాగండి. భోజ
నానికి ముందు నీళ్ళు త్రాగే అలవాటు వలన
శరీరం సన్నబడుతుంది. స్థూలకాయులు
భోజనానికి ముందు, బక్కచిక్కిన పిల్లలు
భోజనం తరువాత నీళ్ళు తాగాలని ఆయుర్వే
దశాస్త్రం చెప్తోంది. అందువలన తక్కువ ఆహా
రంతో కడుపు నింపుకునే అవకాశం
ఉంటుంది. ఆహారం తీసుకొంటూ మధ్యమ
ధ్యలో నీళ్ళు త్రాగటం వలన వాతమూ వేడి
అదుపులో ఉంటాయి. ఎసిడిటీ పెరగకుండా
ఉంటుంది. అది జీర్ణప్రక్రియ శక్తిమంతం
కావడానికి దోహదపడుతుంది. అజీర్తి వలననే స్థూలకాయం ఏర్పడుతుంది. జీర్ణ
శక్తి బలంగా ఉంటే, స్థూలకాయం అదుపులో ఉంటుంది. ఈ సూత్రానికి తగ్గట్టుగా
మనం మంచినీటిని త్రాగే అలవాటు చేసుకోవాలి.