17, మార్చి 2024, ఆదివారం

హరిద్వార్ లో ఘనంగా జిజ్ఞాస కార్యక్రమం

 హరిద్వార్ లోని పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సంప్రదాయ గిరిజన తెగలు వనమూలికల సంరక్షణపై శనివారం జరిగిన జిగ్యాస కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎన్ఎంపిబి మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సుశీల్ ఉపాధ్యాయ డాక్టర్ ఆచార్య బాలకృష్ణ సంప్రదాయ విజ్ఞాన వనమూలికల విభాగం చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ అవస్థలు పాల్గొని మాట్లాడారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...